డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్లో ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మునుపెన్నడూ లేనివిధంగా 88.35 స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో చూస్తే 24 పైసలు క్షీణించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది అర్ధశాతం తగ్గవచ్చని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు.
అమెరికా వెళ్లాలనుకుంటున్న సాధారణ భారతీయులకు సైతం అగ్ర దేశం మరో మెలిక పెట్టింది. వలసయేతర వీసాలలో కొత్త నిబంధనలను చేర్చింది. ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ప్రయత్నించే వారు తమ ఇంటర్వ్యూ అపాయింట్మెంట�
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలోని టెక్ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలు అని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు.
రాజు కన్నా మొండివాడు బలవంతుడంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు లక్షణాలూ కలగలిసిన వ్యక్తి. ప్రజాస్వామిక పాలకునిలా కాకుండా రాజరికపు ఫర్మానాల తరహాలో పాలించడమంటే ఆయనకు ఇష్టం.
పసిడి పరుగులు పెడుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న విలువ మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర మంగళవారం పదిగ్రాముల ధర మరో రూ.400 ఎగబాకి రూ.1.06 లక్షలకు చేరుకున్న
అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల సంఖ్య తగ్గింది. ఏటా జూన్లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం త�
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నినాదంతో అధికారం చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ తమను గొప్పవారిని చేయడం మాట అటుంచి అదనపు భారంతో పేదరికంలోకి తోసేస్తున్నారంటూ ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టార�
అమెరికాకు అన్ని రకాల తపాలా సేవలను నిలిపివేసినట్లు ఇండియా పోస్ట్ ఆదివారం ప్రకటించింది. అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది.