వలసల నియంత్రణ కోసం ట్రంప్ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. వీసా ఓవర్ స్టే(గడువుకు మించి నివసించడం), పాస్పోర్ట్ మోసాలను అరికట్టేందుకు వీలుగా సరిహద్దులు, విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న త�
భారతీయులు మన జేబులను ఖాళీ చేస్తున్నారని.. వాళ్ల వీసాలను వెనక్కి తీసుకొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని అమెరికాలోని ఫ్లోరిడా కౌన్సిల్ సభ్యుడు చాండ్లర్ లాంగెవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయ�
భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై మోజు తగ్గుతున్నది. వీసా నిబంధనలు, పెరిగిన వ్యయం, తగ్గిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు బదులుగా యూరప్వైపు తమ దృష్టి మరల్చారు.
Ashley Tellis | అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్ అరెస్ట్ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
భారత్ దిగుమతులపై పెద్ద ఎత్తున టారిఫ్లను విధించటంతో అమెరికాకు నిలిచిపోయిన అన్ని రకాల పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్ని 2025 సంవత్సరానికి నోబెల్ బహు
గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించి సాధించిన కాల్పుల విరమణ నూతన పశ్చిమాసియాకు చారిత్రక శుభోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.