లెబనాన్లో సైనిక చర్యను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఫోన్లో బూతులతో విరుచుకుపడినట్లు తెలుస్తున్నది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఓవైపు సీజ్ఫైర్ కొనసాగుతుండగానే దాడులు జరుగుతున్నాయి. తాజాగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పడకేసింది. కీలక రంగాలను మందగమనం ఆవరించింది. ఏప్రిల్ నెలలో నమోదైన ఐఐపీ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 4.9 శాతం వృద్ధికే పరిమితమైంది మరి. గత ఏడాది ఏప్రిల్లో ఇది 5.7 శా�
ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలు.. దశాబ్దాలు పడిన కష్టాలకు ముగింపు పలుకుతూ.. విదేశాల్లో ఉద్యోగ జీవితంలోకి అడుగులు పడే సమయంలో ఓ విద్యార్థిని కాలమే కాటేసింది. చదువులు పూర్తయ్యాయని స్నేహితులతో కలిసి సరదాగా గడి పే�
అదిగో ఒప్పందం.. ఇదిగో దిగ్బంధనం ఎత్తేస్తున్నాం.. హొర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.. అంటూ ఆర్భాటపు ప్రకటను చేసిన అమెరికా అధ్యక్షుడు.. తీరా కార్యాచరణకు వచ్చేటప్పుటికి తుస్ �
మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్ను సందర్శించారు.
ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించ�
చివరి నిమిషంలో చేసే దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ఇరాన్పై దాడులు ప్రారంభించే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను హత్య చేయడానికి పన్నిన కుట్ర బయటపడింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) శిక్షణ పొందిన ఒక ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు ది న్యూయ�