అమెరికాలోని ఒహియో రాష్ట్ర సొలిసిటర్ జనరల్గా భారత సంతతి న్యాయవాది మధురా శ్రీధరన్ నియమితులయ్యారు. అమెరికాలో 2003లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఒహియో వర్సెస్ ఈపీఏ కేసు విషయంలో సుప్రీంకోర్ట�
అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) జూలై 26వ తేదీన ఉరివేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వె�
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్.. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అబాసుపాలు చేస�
రష్యాతో తలపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తగినన్ని రష్యన్ అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.
Russia - America | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్య
చిత్రంలో దట్టంగా గుమికూడి కనిపిస్తున్నది చీమలు కాదు.. గాజాలో ఆకలికి అల్లాడుతున్న ప్రజలు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫొటోను చిత్రీకరించింది.
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్�
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�
ప్రపంచంలో అత్యంత పొడవైన మెరుపుగా 2017 అక్టోబరులో మెరిసిన మెరుపు రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్ వెంబడి టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు 829 కి.మీ. (515 మైళ్లు) పొడవున ఈ మెరుపు వెలుగుల�
లోహాలను బంగారంగా మార్చే సరికొత్త పద్ధతిని కనుగొన్నట్టు అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ‘మారథాన్ ఫ్యుజన్' అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. అణు భౌతిక శాస్త్రం, ఫ్యుజన్ టెక్నాలజీ (కేంద్రక సంలీనం)లో �
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ (Bomb The Plane) ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్కు (Easyjet flight) చెందిన విమానం లండన్లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్తున్నది. విమానం గాలి�