అమెరికా అధ్యక్ష పదవికి తాను మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ప్రతిపాదనను తాను ఇష్టపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్వాశ్రమంలో వ్యాపారవేత్త. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో వెలిసిన ట్రంప్ టవర్లే అందుకు నిదర్శనాలు. రియల్ రంగంల�
అమెరికాలో ప్రభుత్వం ‘షట్డౌన్'లోకి వెళ్లిపోయాక ఆ దేశంలోని విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత కారణంగా ఆదివారం యూఎస్ అంతటా దాదాపు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగ
డంకీ’ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించిన సుమారు 50 మంది హర్యానా యువకులను ఆ దేశ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేసింది. దీంతో వీరంతా విమానంలో ఢిల్లీకి చేరుకొని అక్కడి నుం చి స్వస్థలాలకు వచ్చారు.
వలసల నియంత్రణ కోసం ట్రంప్ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. వీసా ఓవర్ స్టే(గడువుకు మించి నివసించడం), పాస్పోర్ట్ మోసాలను అరికట్టేందుకు వీలుగా సరిహద్దులు, విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న త�
భారతీయులు మన జేబులను ఖాళీ చేస్తున్నారని.. వాళ్ల వీసాలను వెనక్కి తీసుకొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని అమెరికాలోని ఫ్లోరిడా కౌన్సిల్ సభ్యుడు చాండ్లర్ లాంగెవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయ�
భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై మోజు తగ్గుతున్నది. వీసా నిబంధనలు, పెరిగిన వ్యయం, తగ్గిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు బదులుగా యూరప్వైపు తమ దృష్టి మరల్చారు.