వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సహకరించే సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 438 కోట్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందు�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకం విధించిన తర్వాత అమెరికాలో స్థిరపడిన భారతీయులకు బియ్యం ధరలు చుక్కలు చూపించనున్నాయి. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యానికి 50 శాతం అధికంగా చెల్
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో
గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చ�
అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి, పదేళ్లకుపైగా క్యూలో ఉన్న వారికి ఉపశమనం కల్పించాలని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతిపాదించింది. 20,000 అమెరికన్ డాలర్లు (రూ.16.9 లక్షలు) చెల్లించినవారి దరఖ�
బంగారం భగ..భగమండుతున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ మరో 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో తమ పెట్టుబడుల�
Superyacht Amadia | అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువ లగ్జరీ సూపర్యాచ్ అయాడియా షిప్ను వేలం వేయబోతున్నది. ఈ నౌక రష్యాకు చెందింది కావడం విశేషం. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్న స్వాధీనం చేసుకున్నది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో (Technology Issue) యునైటెడ్ ఎయిర్లైన్స్ (United Airlines) విమానయాన సంస్థ తన విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నంత పనీ చేశారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 24 గంటల్లో మరిన్ని సుంకాలుంటాయని హెచ్చరించినట్టుగానే 25 శాతం అదనపు సుంకాలను విధించారు. దీంతో భారతీయ వ�
ఒకప్పుడు వ్యక్తి ప్రతిభ గురించి ప్రస్తావిస్తే.. ప్రస్తుతం కట్టుబొట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో ఈ మధ్య జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యం. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఓహియో స్ట�
US Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా
అమెరికాకు వచ్చే విదేశీయులను ఏదో విధంగా ఆటంకపరచడం, దేశంలో ఉన్నవారిని ఏదో మిషతో వెళ్లిపోయేలా నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం మూలంగా భారత రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కల్లెపు �