అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలన డాలర్లు సంపాదించాలనుకున్న భారతీయులకు పీడ కలగా మారింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న విధానాలు ఆసియావాసులకు ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగానే ఉన్న
ఉద్యోగ బాధ్యతల పైన, లేక సెలవుల పైన అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్-1బీ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని, లేనిపక్షంలో వారు వెలుపలే నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధాన టెక్ కంప�
హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (ప్రస్తుతం డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.88 లక్షలపైనే)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. భారతీయ మధ్య, చి�
హెచ్-1బీ వీసా రుసుమును 1 లక్ష డాలర్లు (రూ.88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.
పెరిగే హెచ్-1బీ వీసాల ఫీజు.. భారత్లోకి వచ్చే రెమిటెన్స్(విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తం) భారీ ఎత్తున తగ్గించే అవకాశాలే కనిపిస్తున్నాయి.
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును రూ.88 లక్షలు (ఒక లక్ష డాలర్లు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తీవ్రంగా విమర్శించారు.
అమెరికా టారిఫ్ల పెంపు, హెచ్-1బీ వీసా విధానంలో అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటం భారత్కు అతిపెద్ద శత్రువుగా మారుతున్నదని అన్నారు.
వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్పై తీ�
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ మహమ్మద్ హస్నొద
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో పోలీసులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
NTR | సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల "వార్ 2"తో వెండితెరపై సందడి చేసిన ఎన్టీఆర్, ఆ సినిమా ఆశించిన