ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఎంపీల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పాక్ నేతలు తటస్థంగా వ్యవహరించడం లేదని.. వారు అమెరికాకు అనుకూలంగా ఉంటు
పశ్చిమాసియాలో రగులుతున్నది యుద్ధం మాత్రమే కాదు - బీటలు వారుతున్న ప్రపంచ పరిపాలనా వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యం. గాజా నుంచి లెబనాన్ వరకు, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు, ఆసియా నుంచి అమెరికా వరకు విస్తరించి�
అమెరికాలోని ప్రధాన విచారణ, నిఘా సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్కు పదవీ గండం పొంచి ఉంది. ప్రస్తుతం తన పదవిపై అనిశ్చిత స్థితి ఎదుర్కొంటున్న కాష్ను ఏ క్షణంలోనైనా పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వ
భారత్ నుంచి దిగుమతి అవుతున్న సోలార్ ఉత్పత్తులపై అమెరికా సుంకాల్ని భారీగా పెంచింది. 123 శాతం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఒక నోటీస్ జారీచేసింది.
K.A. Paul | వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో(Washington Hilton Hotel) నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House) దుండగుడుకాల్పులు జరిపాడు.
ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే బుధవారంలోగా ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై బాంబుల వర్ష�
అమెరికా- భారత్ ( America- US)మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చే లక్ష్యంతో ఇరు దేశాలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో కొత్త విడత వాణిజ్య చర్చలను ప్రారంభించాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమితులైన మొజ్తబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన తొలి రోజునే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో విడత శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ఇరాన్ ఎట్టకేలకు మనసు మార్చుకుంది.
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో మాట్లాడి చర్చల కొనసాగింపు ఆవశ్యతను వివరించారు.
Iranian ports | ఓ వైపు చర్చలు జరుగుతుండగానే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజీ మంత్రం పటిస్తూనే అమెరికా ఇరాన్పై(Iran) కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.