చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. ఫిడే ఆధ్వర్యంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన ఫ్రీస్టయిల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్లో అతడు విజేతగా నిలిచాడు.
అమెరికాలో ఈ నెల 9న అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కన్పించాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీలో చదువుతున్న 22 ఏండ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఈ నెల 9 నుంచి అదృశ్యమయ్యాడు.
భారతదేశపు ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు, చేయనన్ని విదేశీ యాత్రలు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేశారు. గత పదేండ్లలో ఆయన చేసిన విదేశీ యాత్రల కారణంగా భారత ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.762 కోట్లు అని కేంద్రం �
టీ20 ప్రపంచకప్లో అమెరికా అదరగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ పోరులో అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. సాయితేజ(51 బంతుల్లో 79, 5ఫోర్లు, 4సిక్స్లు) అర్ధసెంచరీకి తోడు శుభమ్ రంజనె(4
India US Trade Deal | మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఐదేండ్ల కిందట రైతులను మోసం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో మరోసారి అన్నదాతలను దగా చేసింది.
వచ్చే ఏడాదినాటికి హెచ్-1బీ కార్యక్రమానికి ముగింపు పలకాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా వలస విధానం, జాతీయత చట్టాన్ని, వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ ఫ్�
మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం రద్దు చేసేంత వరకు పోరాడుతామని పలు ప్రజా సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెల
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక మంచి సంప్రదాయం ఉన్నది. వారు ప్రపంచ వ్యాప్తంగా యువనాయకులకు నాయకత్వ శిక్షణలు ఇవ్వటంతోపాటు అసాధారణ విజయాలు సాధించిన వారిని ఆహ్వానించి అవి ఎట్లా సాధించగలిగారో తమ మ�
గ్రీన్లాండ్, కెనడాలను అమెరికాలో భాగంగా చూపించే మ్యాప్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్' వేదికగా మళ్లీ పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్ స్వాధీనం అమెరికా జాతీయ భద్రతతో ముడిపడిన అంశ
అమెరికాతో చర్చల్లో యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అరేబియా సముద్రంలో అమెరికా మోహరింపులకు తాము భయపడేది లేదని స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చీ ఎఫ్ఎఫ్�
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్-ఇండియా జాయింట్ స్టేట్మెంట్' పేరిట శ్వేత సౌధం ఓ ప్రకటనను విడుదల చేసింది.