పశ్చిమాసియాలో అమెరికా కీలక సైనిక మోహరింపులు చేస్తున్నది. విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు సహా మిలిటరీ హార్డ్వేర్ను తిరిగి ఈ ప్రాంతానికి పంపిస్తున్నది. ఇరాన్పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్�
ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) నుంచి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా వైదొలగింది. తమకు డబ్ల్యూహెచ్వోలో తిరిగి చేరే ఉ�
రష్యా, ఉక్రెయిన్, అమెరికా తొలి త్రైపాక్షిక చర్చలు శుక్రవారం అబుదాబిలో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్ర�
Trump | వెనెజువెలాపై జనవరి 3న జరిపిన దాడిలో ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే ఓ రహస్య సోనిక్ ఆయుధాన్ని మోహరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య�
ఉక్రెయిన్, అమెరికా, రష్యా తొలి త్రైపాక్షిక సమావేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో శుక్ర, శనివారాల్లో జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో
ప్రపంచ దేశాలు 1945 నుంచి 2017 వరకు నిర్వహించిన అణ్వాయుధాల పరీక్షల కారణంగా కనీసం 40 లక్షల మందిని అకాల మృత్యువు కబళించింది. వీరంతా క్యాన్సర్, ఇతర వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా నేతృత్వంలో ప్రపంచం పరివర్తనవైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నదని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. ఆయన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో బుధవారం మాట్లాడుతూ, “మనం ఇప
అమెరికాలోని మిషిగన్లో మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం గ్రాండ్ ర్యాపిడ్స్ నైరుతి దిశలో అంతర్ రాష్ట్ర రహదారిపై 100కు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. దీంతో కొన్ని వాహనాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు స్పష్టంచేశాయి. గ్రీన్లాండ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
నైలు నది జలాల పంపిణీపై ఈజిప్ట్-ఇథియోపియాల మధ్య నెలకొన్న వివాదంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు.
US Strikes | ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది.
దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్కు సారవంతమైన నేల లభించింది. నదుల వద్దనే నాగరికత ఏర్పడుతుంది. సింధు నాగరికతకు నెలవైన భూములు పాక్కు దక్కాయి. నేల సారవంతమైనదే కానీ బుర్ర సారవంతమైనది కాకపోతే ఫలితం ఎలా ఉంట
మంథని జేఎన్టీయూ లో అసిస్టెంట్ ప్రొపెసర్, ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్. కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్�