U Visa | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల (11 Indians) ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్కార్డుల (Green Cards) కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు
రాజధాని టెహ్రాన్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలియచేస్తూ, ఇజ్రాయెల్ అంతాన్ని కోరుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖుద్స్ వార్షికోత్సవం కోసం వేలాదిమంది ఇరానీయులు
ఈ ఏడాది జూన్-జులైలో అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమెరికాకు చెందిన టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ బుధవారం హెచ్చరించింది. తమ ఇరుగుపొరుగు దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉన్న
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సిద్ధమైంది.
సామ్రాజ్యవాద దురాక్రమణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యా హూ కూటమిగా వ్యవహరిస్తూ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హ కుల ఉల్లంఘన అని, తక్షణమే యు ద్ధాన్ని ఆపి, శాంతిని నెల�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నది. ఐదు రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. యుద్ధంతో భారత్ చమురు దిగుమతులకు ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు ఆర్థిక నష్ట
ఇరాన్పై అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలుపెట్టి గురువారానికి(మార్చి 5) 100 గంటలు పూర్తయింది. ఫిబ్రవరి 28న ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో కలసి అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్యపై ప్రాణ నష్టం గుర�
ఇరాన్కు(Iran) ఎవరు సుప్రీం నాయకుడిగా వ్యవహరించినా అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా మరో వైపు ఇజ్రాయెల్(Israel attacks) ఇరాన్పై దాడులు ఉధృతం చేయడంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన శక్తిమంతమైన ఓ యుద్ధ నౌకపై అమెరికాకు చెందిన సబ్మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది.
ఆసియా బ్యాంకుల్లో గుబులు మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలకు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఇప్పుడు భయాందోళనలు న�
Esha Gupta | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంలో పలు దేశాలు ఎయిర్స్పేస్ను
పశ్చిమాసియా మరోసారి యుద్ధజ్వాలల్లో చిక్కుకున్నది. ఇజ్రాయెల్కు అండగా అమెరికా ఇరాన్పై ఘోరంగా విరుచుకుపడింది. ఇరాన్ తనవంతుగా గట్టి ప్రతిఘటనే ఇస్తున్నది.