అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల స్టూడెంట్ వీసాలపై అమెరికాకు వెళ్లేవారి సంఖ్య జూలైలో దారుణంగా తగ్గిపోయింది. జూలైలో కేవలం సుమారు 79,000 మంది మాత్రమే అమెరికాకు వెళ్లారు.
కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ‘ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం-2025’లో శ
అమెరికాలో 1960వ దశకం తర్వాత మొట్టమొదటిసారి వలసదారుల జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన కఠిన ఇమిగ్రేషన్ చర్యలే ఇందుకు కారణమని తేలింది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భ
US-India Tariffs | వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై తన మాటలతో తీవ్రంగా దాడి చేశారు. భారత్ను టారిఫ్ కింగ్గా పేర్కొన్నారు. చౌకైన రష్యన్ చమురు ఒప్పందంతో లాభం పొందేందుకు భారత్ ఓ పథకాన్ని అమల
Judge Frank Caprio | అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి, ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జిగా నిలిచిన ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడిన ఆయన, చికిత్స పొందుతూ మరణ�
Nikki Haley | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ కీలక సూచనలు చేశారు. భారత్ను చైనాలాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని స�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు... సామాన్య కుటుంబాలను కలవరానికి గురి చేస్తున్నాయి. వివిధ దేశాలపై సుంకాల భారం మోపుతూ ఆర్థిక వ్యవస్థతో ఆటాలాడుతున్నట్లే వి�
US Student Visa | అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నది.నిబంధనల ఉల్లంఘన పేరుతో వారి వీసాలను అడ్డగోలుగా రద్దు చేస్తున్నది. అలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 6 వేల మందికి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్లో సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిందని, మూడున్నరేళ్ల నుంచి జరుగుతున్న యుద�
US Shooting | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగాయి. న్యూయార్క్లోని ఓ రెస్టారెంట్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన
మొదటినుంచీ బెదిరిస్తున్నట్టుగానే బ్రెజిల్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. అయితే, ట్రంప్ వైఖరిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా ద సిల్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 కోట్ల మంది జ�
దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ�