అమెరికా విధించిన ఆంక్షల ధాటికి.. క్యూబా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దేశ రాజధాని హవానా సహా అన్నిచోట్లా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం
భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా
ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్ర
ఎగిరే పళ్లాలు నిజంగా ఉన్నాయా? అవి ఇతర గ్రహాలకు సంబంధించినవా? అప్పుడప్పుడు ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని వస్తువులు ఏమిటి? ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పలువురిలో ఆసక్తి, అనుమానాలు కలిగించే సందేహాలు.
గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హొర్ముజ్ జలసంధి ప్రతిష్టంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్-ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు భావిస్తున్న వేళ హొర్ముజ్ జలసంధిలో అ�
అమెరికాలోని వైట్హౌస్ సమీపంలో 15వ స్ట్రీట్, ఇండిపెండెన్స్ అవెన్యూ వద్ద సోమవారం ఒక ఆగంతకుడిపై అధికారులు కాల్పులు జరిపారు. ఆగంతకుడు గన్తో అనుమానాస్పదంగా వైట్హౌస్ సమీపంలో సంచరిస్తుండగా గమనించిన సీక
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారత జీడీపీ వృద్ధికి అడ్డుపడుతున్నది. ఇప్పటికే ఈ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.
అమెరికాపై ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) తన మాటల దాడిని ఉధృతం చేసింది. ఇరాన్ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు చాలా పరిమితమైన, క్లిష్టమైన దా�
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
ఇరాన్పై మళ్లీ భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతున్నదా? 24 గంటల్లో ఇజ్రాయెల్కు అమెరికా 6,500 టన్నుల ఆయుధ సామగ్రి తరలించడంతో ఇదే అనుమానం వ్యక్తమవుతున్నది. రెండు కార్గో నౌకలు, పలు విమానాల్లో ఈ సామగ్రి చేరుకుంది.
భారత్ నుంచి అపహరించి అమెరికాకు తీసుకువచ్చిన పలు పురావస్తు కళాఖండాలను భారత్కు అమెరికా అప్పగించింది. పలు దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న 14 మిలియన్ డాలర్ల విలువైన 657 పురావస్తు కళాఖండాలను న్యూయార్�
Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో అమెరికాకు(America) ఇరాన్ నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ(Shahram Irani) సరి కొత్త హెచ్చరిక జారీ చేశారు.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు గత నెలలో 5 నెలల కనిష్ఠానికి పతనమైంది. మార్చిలో 4.1 శాతానికే పరిమితమైంది. తయారీ రంగంలో ప్రగతి మందగించడమే ఇందుకు కారణమని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు చ�
ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభంలో ఉందని, తక్షణ సహాయం కోరుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాము పతనం అంచున ఉన్నామని ఇరాన్ ఇప్పుడే మాకు తెలియచేసింది.