యుద్ధ వాతావరణం నెలకొన్న దుబాయ్లోనే ఇంగండ్ల జూనియర్ జట్టు కూడా ఉండిపోయింది. దాంతో.. తమను కాపాడాలని మాజీ ఓపెనర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow) ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్�
అమెరికా(America), ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran )సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei )మృతితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు.
Manchu Vishnu | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటుండగా పరిస్థితులు రోజురోజుకు మ�
Ayatollah Ali Khamenei : అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయేల్ టెహ్రాన్పై సైనిక దాడులకు తెగబడ్డాయి. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాత్రం ఖమేనీ, అధ్యక్షుడు మృతి చెందారనే �
UN Emergency Meeting : ఇరాన్పై ఇజ్రాయేల్, అమెరికా సైనికదాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్న పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా భేటీ కానుంది.
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఈసారి యునైటెడ్ స్టేట్స్ చేపట్టిన క్రమంలో ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మార్చి 2న జరిగే సమావేశానికి అధ్�
తన ఆదేశాలతో అనేక దేశాల్ని భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రాణభయం పట్టుకుంది. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి చాలామంది ప్రయత్నాలు
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొందరపడి వ్యూహాత్మక తప్పిదం చేశారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల తాటాకు చప్పుళ్లకు లొంగిపోయారా? ‘ట్రంప్ విధ�
ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవు అంటూ అమెరికా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన క్రమంలో ఆ కేసును వాదించింది ఎవరా? అని అందరూ దృష్టి సారించారు.
భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడి�