బుల్ ఎట్టకేలకు రంకె వేసింది. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా కొనసాగిన సూచీలు మళ్లీ దౌడ్తీశాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదరడంతో బుల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది.
సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది �
అమెరికా సైనిక హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో తన రక్షణ సామర్థ్యం గురించి ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. భూ ఉపరితలం, సముద్రంపై నుంచి ప్రయోగించగల వెయ్యి డ్రోన్లను సిద్ధం చేసినట్లు ఇరాన్ సైన్యం శుక్రవారం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడికి దిగవచ్చునని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో అణు సామర్థ్యం కల యూఎస్ యుద్ధ విమాన వాహక �
యూజర్ల ప్రైవేట్/ఎన్క్రిప్టెడ్ మెసేజ్లనువాట్సాప్ చదవగలుగుతుందని ఆరోపిస్తూ అమెరికాలో ఓ దావా దాఖలైంది. ప్రజా వేగులు (విజిల్బ్లోయర్స్) ఈ సమాచారం ఇచ్చినట్లు ఈ దావా పేర్కొంది.
భారీ మంచు తుఫాన్ ఆదివారం అమెరికాపై విరుచుకుపడింది. పరిస్థితి దిగజారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3,200 కిలోమీటర్ల మేర భూమిని మంచు తుఫాన్ చుట్�
Indians | అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్ట్ అవుతున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. రోజుకు 65 మంది భారతీయులు
US Green Cards | అమెరికా వచ్చే ఏడాదిలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్లను అదనంగా 50,000 మంజూరు చేసే అవకాశం ఉంది. 75 దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడాన్ని ఈ నెల 21 నుంచి నిలిపేయడమే దీన
Reverse Migration | అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా ప్రతిభావంతులు తిరిగి తమ స్వదేశాలకు చేరుకుంటూ అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. గత ఏడాది మూడో త్రైమాసికంలో భారత్కు తిరిగి వచ్చిన స�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది. అప్పటి నుంచి సీఎంకు సంబంధించి �
అమెరికాలోని మైనేలో ఉన్న బంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మంచు కురిసి ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. యూఎస్ సెనేటర్, టెక్సాస్ రిపబ్లికన్ టెడ్ క్రుజ్ మాట్లాడిన ఓ ఆడియో సంచలనం సృష్టిస్తున్నది.