హొర్ముజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా అమెరికాతో సుదీర్ఘమైన, భయంకరమైన ఘర్షణకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది.
అమెరికాను మరో దెబ్బ తీసినట్టు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ నౌక ఎల్హెచ్ఏ-7పై దాడి చేయడంతో అది దక్షిణ హిందూ మహాసముద్రంలోకి పలాయనం చిత్తగించిందని ఐఆర్జీసీ ప్రకటించింది.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా వైమానిక దళానికి నష్టం ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా కనీసం ఏడు విమానాలను కోల్పోయిందని సీఎన్ఎన్ వెల్లడించింది.
అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. యూఎస్ ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ పైలట్ను రక్షించే ఆపరేషన్ సందర్భంగా అమెరికాకు చెందిన రెండు సీ-130 విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ప్రకట
పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా తమకు ఇవ్వాల్సిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి ఇజ్రాయెల్కు తరలిస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్లో ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించి నెల రోజులు దాటింది. దీంతో ఆ దేశంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్డౌన్గా ఇది నిలిచింది.
ఇరాన్తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు.
ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉన్న అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్తో జరిగిన పశ్చిమాసియా యుద్ధంలో మాత్రం చావు దెబ్బ తగిలింది! ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినప్పటికీ, ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి పెద్ద ఆర�
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఉత్తర ఇరాన్లోని ఐకానిక్ కారజ్ బ్రిడ్జిని కూల్చివేయడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారంగా దెబ్బకు దెబ్బ తీస్తామని ప్రకటించింది.
అమెరికా, ఇజ్రాయెల్ వారాల తరబడి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాల్లో గణనీయమైన భాగం చెక్కుచెదరకుండా ఉందని ఇటీవలి అమెరికా నిఘా అంచనాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాకథనం పేర్కొన్నది.
ఇరాన్తో యుద్ధం, ప్రపంచ భద్రతా బాధ్యతలతో ఖర్చులను తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో 2027 సంవత్సరానికిగాను 1.5 ట్రిలియన్ డాలర్ల (రూ.139 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనా
పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్