ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలు.. దశాబ్దాలు పడిన కష్టాలకు ముగింపు పలుకుతూ.. విదేశాల్లో ఉద్యోగ జీవితంలోకి అడుగులు పడే సమయంలో ఓ విద్యార్థిని కాలమే కాటేసింది. చదువులు పూర్తయ్యాయని స్నేహితులతో కలిసి సరదాగా గడి పే�
అదిగో ఒప్పందం.. ఇదిగో దిగ్బంధనం ఎత్తేస్తున్నాం.. హొర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.. అంటూ ఆర్భాటపు ప్రకటను చేసిన అమెరికా అధ్యక్షుడు.. తీరా కార్యాచరణకు వచ్చేటప్పుటికి తుస్ �
మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్ను సందర్శించారు.
ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించ�
చివరి నిమిషంలో చేసే దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ఇరాన్పై దాడులు ప్రారంభించే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను హత్య చేయడానికి పన్నిన కుట్ర బయటపడింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) శిక్షణ పొందిన ఒక ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు ది న్యూయ�
అమెరికాలో గ్రీన్కార్డు కోసం వేచి చూస్తున్న వలసదారులకు సంబంధించిన యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉం
వర్క్ వీసా జారీ వ్యవస్థలో అగ్రదేశం అమెరికా విస్తృతమైన మార్పులు చేసిన క్రమంలో ఈ సంవత్సరం హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు ట్రంప్ యంత్రాంగం గురువారం ప్రకటించింది.
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే పాత సామెత కొత్తగా గుర్తుకు వస్తున్నది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని దేశ ప్రజలకు హితవు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసం
శుద్ధి చేసిన యురేనియం నిల్వలకు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలోని యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఖమేనీ చేసిన ఈ ప్రకటన అమెరికా-ఇజ్రాయ�
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం మూడో నెలలో కూడా కొనసాగుతున్నా, ఇప్పట్లో దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్పై యూఎస్-ఇజ్రాయెల్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్కు పెను