పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్, యూఎస్ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. యుద్ధం కొత్త దేశాలకు కూడా విస్తరిస్తున్నది.
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో యూఎస్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
Iran | ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్(Iran )కూడా ఘాటుగా స్పందించిం�
అమెరికాలోని నెవాడా వెల్స్ పట్టణ నార్త్ హైవే-93లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాబాద్ వాణీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ
ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడులు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందిస్తూ, హొర్ముజ్ జలసంధి గుండా ఒక్క చుక్క చమురు లేదా గ్యాస్ వెళ్లకుండా అడ్డుకుంట
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రభావం గల్ఫ్పై కూడా తీవ్రంగా పడుతున్నది. ఇరాన్ మిలిటరీ సౌకర్యాలు లక్ష్యంగా అమెరికా ఏడవ రోజు దాడులు కొనసాగించింది.
Road Accident | ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రసన్న న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.