విద్యుత్ ఒప్పందాల్లో అదానీ లంచాల వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో మన దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో అదానీ ప్రభావం కనిపిస్తున్నది.
అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెంది�
పోటీ లేకుండా కాంట్రాక్ట్లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్' కేసులో కొత్త కోణం వెలుగు చూసి�
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై తమ దేశంలో నమోదైన కేసుపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని పేర్కొంది. ఈ కల్లోలం నుంచి బయటపడటానికి భారత్, అమ�
సిక్కు వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్' ఒక వార�
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అనుసరించబోయే విధానాల పట్ల బెంగపెట్టుకుని, దేశం నుంచి వెళ్లిపోవాలని కొందరు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ఇటలీలోని సార్డీనియా దీవి అధికారులు గొప్ప అవకాశంగా భావించారు. తక్కు�
వాయువ్య అమెరికాలో మంగళవారం రాత్రి బాంబు సైక్లోన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతోపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలడంతో ఇండ్లు దెబ్బ�
ఇప్పటికే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరో నిర్ణయంతో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోశారు. ఉక్రెయిన్కు
శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెం
రూ.84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తయిన భనవం అంటే అందరికీ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా గుర్తుకు వస్తుంది. 828 మీటర్లు (2,717 అడుగుల) ఎత్తుతో 2009 నుంచి ఈ భవనం ప్రపంచంలోనే ఎత్తైనదిగా ప్రసిద్ధి చెందింది.