అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటిపోయింది. అమెరికా జనాభాలో ఇది సుమారు ఒకటిన్నర శాతం. చేసే పని పట్ల క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఈ పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన తెలుగు విద్యార్థిని మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. టెనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారి వాహనం, మరో
మానవాళి దైనందిన జీవితం అంతా సూర్య గమనం మీదే ఆధారపడి ఉంది. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించింది మొదలు... పడమటి కోనలోకి జారుకునే వరకు మానవాళి జాగృతమై ఉంటుంది. అయితే సూర్యోదయం, అస్తమయం, రాత్రి, పగటి వేళలు ఒక్కో�
TikTok App | ఆపిల్, గూగుల్ సంస్థలకు అమెరికా చట్టసభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు. టిక్టాక్ను ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తితో సహా ఇద్దరు యూఎస్ చట్టసభ
Vaccine | సూది అవసరం లేని, క్రీమ్లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
అమెరికా బహుళజాతి ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేరిట నయా రికార్డు నమోదైంది. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా విరాజిల్లుతున్న మస్క్.. ఓ అరుదైన ఘనతను సాధించారు.
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో కుటుంబ సభ్యులకు, బంధు వర్గానికి చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇద్దరు వియ్యంకులకు పదవులు దక్కగా తాజాగా ట
అమెరికాలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.
అమెరికన్ శతాధిక వృద్ధులు బెర్నీ లిట్మన్ (100), మర్జోరీ ఫిటర్మన్ (102) ప్రేమకు వయసు అడ్డుకాదని నిరూపించి, గిన్నిస్ రికార్డు సృష్టించారు. వీరిద్దరూ దాదాపు పదేళ్ల నుంచి ప్రేమించుకుంటూ మేలో పెండ్లి చేసుకున్�
భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్లగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా, మరో పక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త అదానీలపై లక్షిత దాడుల ద్వారా భారత్ను అస్థిర పరిచే ప్రయత్నాల వెనుక అమెరికా విదేశాంగ శాఖ నిధులు సమకూర్చిన సంస్థలు, డీప్స్టేట్లు ఉన్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలను అమెర�