Donlad Trump | అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దిగొచ్చారు. ఇటీ
ఉక్రెయిన్కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క
అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ (Tariff War) కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్�
అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఫైర్ఫ్లై ఏరోస్పేస్' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన ‘బ్లూ ఘోస్ట్' ల్యాండర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం చంద్రుని ఉపరితలంపై వి�
నాటో, ఐక్యరాజ్యసమితి(యూఎన్) నుంచి అమెరికా నిష్క్రమించాలన్న పిలుపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన సమ్మతిని ఎక్స్ వేదికగా తెలిపారు.
అమెరికా అంతర్యుద్ధం ముగిసి బానిసత్వం రద్దయినా... నల్ల జాతీయుల పట్ల వివక్ష తగ్గలేదు. అది చాలా సందర్భాల్లో అధికారికంగానే ఉండేది. ఆ పరిస్థితిని మార్చిందీ మరో మహిళే. బస్సులో కొన్ని సీట్లలో (అవి ఖాళీగా ఉన్నా సర�
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన నాటి నుంచి అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నారు. ప్రపంచ ఆధునిక ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పనామా కాల్వ గ�
ఇంగ్లిష్ను అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీచేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన మరికొద్ది గంటల్లో సంతకం చేయబోతున్నట్టు తెలి
ఎనభయ్యవ దశకంలో ఇద్దరు నాయకుల పేర్లు అంతర్జాతీయంగా మార్మోగేవి. ఒకరు, అమెరికా అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్. రెండు, బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్. ఇద్దరూ సోవియట్ మహా సామ్రాజ్యం పతనానికి అలుపు ల�
ఉక్రెయిన్కు అమెరికా షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. తమ దేశ భూభాగం నుంచి రష్యా వైదొలగాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐరాసలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, �
భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మ
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ నూతన డైరెక్టర్గా మొట్టమొదటిసారి భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికన్ సెనేట్ నుంచి గురువారం ఆమోదం లభించింది. పటే�
Air India | లుఫ్తాన్స గ్రూప్తో కోడ్షేర్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. భారత్లోని 12 నగరాలు, యూరప్లోని 26 నగరాల్లోని 60 అదనపు మార్గాల్లో సేవలు అందించనున�