రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో బీకే గూడా మసీదు బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమీర్పేట మాజీ కార్పొరేటర్ ఎన్. శేషు కుమారి విమర
ప్రతి వేసవి కాలంలో బాటసారులకు స్వాంతన కలిగించేందుకు పెరుగన్నం, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోడల్ కాలనీకి చెందిన మానవ స�
Hyderabad | పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సనత్ నగర్ రౌండ్ టేబుల్ స్కూల్లో మౌలిక వసతులు పెరగడం లేదు. దీంతో ఒకే తరగతి గదిలో వేర్వేరు తరగతుల చిన్నారులకు బోధన జరుగుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలక
Hyderabad | ''మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం''.. అంటూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎస్సార్ నగర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.
నగరంలో కల్తీ మద్యం ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం...నగరంలో పెద్దఎత్తున కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసన
ప్రజాభవన్ ముందు కారు బీభత్సం (Accident) సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు
పదేండ్ల పాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో దొంగతనాలు, హత్యలు, లైంగికదాడులు, మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యా�
అమీర్పేటలోని అమోఘ హోటల్లో విద్యుత్ షాక్కు గురై.. హోటల్లో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ర్టానికి చెందిన అమిత్(23), అతడి సో�
ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అనుమానాల నివృత్తికి ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్2024’ చక్కటి వేదికగా నిలుస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర �
అమీర్పేట్లోని ఓ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పరుగులు కనిపించడం కలకలం రేపింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్కుమార్ ఈనెల 9న క్యాడ్బరీ చాక్లెట్ను కొన్నాడు.