చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర �
అమీర్పేట్లోని ఓ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పరుగులు కనిపించడం కలకలం రేపింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్కుమార్ ఈనెల 9న క్యాడ్బరీ చాక్లెట్ను కొన్నాడు.
Hyderabad | సోషల్ మీడియాలో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు ఓ యువకుడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్�
MLA Thalasani | సనత్ నగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.
Unlimited Biryani | హైదరాబాద్లో కేవలం రూ.99కే చాలా టేస్టీగా ఉండే అన్లిమిటెడ్ (Unlimitet Biryani) బిర్యానీ దొరుకుతోంది. వేస్ట్ చేస్తే మాత్రం భారీ జరిమానా విధిస్తున్నారు.
MLA Talasani | ప్రజలకు ఉపయోగపడే పనులకు మా సహకారం ఎళ్లవేలలా ఉంటుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు రాజీ
Minister Talasani | కుల, మతాలను వీడి సమానత్వాన్ని చాటాలని చెప్పిన గొప్ప మహనీయుడు గురునానక్(Gurunanak) అని సనత్నగర్ బీఆర్స్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా అమీ
Minister Talasani | అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. అమీర్పేట(Ameerpet)లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
Fire accidents | అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మంత్రులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కా�
ఈ నెల 29న ప్ర త్యేక పాస్పోర్ట్ డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు ఇక శనివారం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు బుధవారం సాయంత్రం కురిసిన వానతో కొంత ఉపశమనం పొందారు.