హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్పోర్ట్ కేంద్రా�
Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అకౌంట్ టేకోవర్ చేసి నగర వ్యాపారానికి సైబర్నేరగాళ్లు రూ. 1.19 కోట్లు టోకరా వేశారు. ఒక్క అక్షరం తేడాతో నకిలీ ఈ మెయిల్తో దోచుకున్నారు. అమీర్పేట్లోని దివ్యశక్తి కంప్
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
అమీర్పేట్ : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చెందిన
Maitrivanam | అమీర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తా వద్ద మోటారు సైకిల్ను ఓ వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పల�
మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధ�
అమీర్పేట్ : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కును మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పార్కు సందర్శకుల ఉత్సాహాన్ని పెంచే
అమీర్పేట్ : రాష్ట్రంలోని పెద్దపెద్ద పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్క�
వెంగళరావునగర్ : నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసింది. వివాహం చేసి కూతుర్ని అత్తవారింటికి పంపింది. ముగ్గురు బిడ్డలకు తల్లయ్యాక..ఆమె భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా భర్తకు దూరమైన.. కూతురి కష్టాలను చూసి చలి�
వెంగళరావునగర్ : పట్టపగలు ఇంట్లో ఉన్న ఓ మహిళ పై దాడికి పాల్పడి నిర్భందించి చోరీకి పాల్పడిన ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్పేట ధరంకరం రోడ్డులో గురువారం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన ద�