Minister Talasani | అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. అమీర్పేట(Ameerpet)లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
Fire accidents | అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మంత్రులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కా�
ఈ నెల 29న ప్ర త్యేక పాస్పోర్ట్ డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు ఇక శనివారం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు బుధవారం సాయంత్రం కురిసిన వానతో కొంత ఉపశమనం పొందారు.
హైదరాబాద్లోని అంబర్పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్పోర్ట్ కేంద్రా�
Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అకౌంట్ టేకోవర్ చేసి నగర వ్యాపారానికి సైబర్నేరగాళ్లు రూ. 1.19 కోట్లు టోకరా వేశారు. ఒక్క అక్షరం తేడాతో నకిలీ ఈ మెయిల్తో దోచుకున్నారు. అమీర్పేట్లోని దివ్యశక్తి కంప్
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�