అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప�
అమీర్పేటలోని ధరకరం రోడ్డు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి అమీన్పూర్లో బంధించిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియన�
అమీర్పేట | అమీర్పేటలో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు
వెంగళరావునగర్ : మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ వాహనదారుడు తన బైక్తో ఏకంగా ట్రాఫిక్ పోలీసునే ఢీకొట్టా డు. ప్రమాదంలో గాయపడ్డ పోలీసు కానిస్టేబుల్ తలపగిలి తీవ్రగాయాలపాలై కొనప్రాణాలతో కొట్టుమిట్టాడు తు�
అమీర్పేట్ : హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అందులో భాగంగా అమీర్పేట్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న ఫుట్పాత్ ఆక్రమణ�
అమీర్పేట్: ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థ జివిక ఆయుర్ సైన్సెస్ రాష్ట్రంలో రూ. 120 కోట్ల వ్యయంతో తన ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. సోమవారం బేగంపేట్లోని హోటల్ మటీసీ గ్రాం�
అమీర్పేట్ : శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. దాతల చేయూతతో అమ్మవారిని రకరకాల స్వగృహ స్వీట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కు�
అమీర్పేట్: చాలాకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్న పరిస్థితుల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఎప్పటిలాగే మెరుగైన వసతుల కల్పనకు మంత్రి తలసాని చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్ల నిధుల
అమీర్పేట్ :సుదీర్ఘకాలం తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొవిడ్ పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపధ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాలలు త�
అమీర్పేట్:శ్రావణమాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నవిశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. విభిన్న రకాల, విభిన్న రంగుల పూల�
అమీర్పేట్: అమీర్పేట్ హోటల్ ఆదిత్య పార్క్లోని ప్రామినేడ్ రెస్టారెంట్లో శనివారం నుంచి కేరళ ఫుడ్ ఫెస్టివల్ ‘ఓనమ్ సద్య’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హోటల్ మేనేజర్ రాజు వెల్లడించా�