తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు అగ్గి రాజుకుంటున్నది. ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల
HMDA | అమీర్పేట్లోని మైత్రీవనం హెచ్ఎండీఏ కార్యాలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈ కార్యాలయం నిత్యం ఆ చుట్టూ ఉండే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో మునిగిపోతుంది.
అమీర్పేట ప్రాంతంలోని ఆ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘అమ్మవారి దేవాలయంలో నిధుల స్వాహా, బంగారం పదిలమేనా’ అంటూ నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలపై దేవాదా�
పవ్రితమైన గురుగ్రంథ్ను ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు ఉపయోగించే అమీర్పేట గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన వాహనం (రథ్) కోసం నిర్మించిన షెడ్డును తొలగించేందుకు శనివారం హైడ్రా, మున్సిపల్, పోలీసులు జ�
Hyderabad | ఓ మహిళా డాక్టర్ తన తల్లిదండ్రులతో గొడవపడి అదృశ్యమైంది. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు శీరిష మేసేజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Balkampeta Yellamma Temple | తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నేతృత్వంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మునుపటి రోజులతో పోల్చలేనంతగా ప్రగతి బాట పట్టింది. అప్పటి మంత్రి తలసాని దేవాలయ�
Ameerpet | ఆ రోడ్డులో వరద నీటి కాలువను నిర్మించామనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులే మరచిపోయారు. దాదాపు ఆరేండ్ల క్రితం 450 ఎంఎం డయాతో నిర్మించిన ఈ వరద నీటి కాలువ నిర్వహణ పనులను జిహెచ్ఎంసి విస్మరించింది.
Hyderabad | అమీర్పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీ ని ఆరెస్ట్ చేశారు.
అమీర్టలోని (Ameerpet) క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఐదుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బేకరీలో గ్యాస్ సిలెండర్ లీకవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
Ameerpet | వర్షం వస్తుందంటే చాలు.. అమీర్పేట్ గాయత్రీ నగర్ కాలనీ నివాసితులకు కంటిమీద కునుకు మాయం అవుతుంది. ఇందుకు కారణం చాలా కాలం క్రితం, ఈ కాలనీలోని రెండు ఇళ్ల మధ్య నుండి వెళ్తున్న వరదనీటి కాలువ(8 ఫీట్ల వెడల్పు)�
Talasani Srinivas Yadav | శతాధిక వృద్ధురాలి మృతికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. అమీర్పేటకు చెందిన వ్యాపారవేత్త, BRS పార్టీ నాయకులు కొత్తపల్లి మధుసూదన్ రావు మాతృమూర్తి శకుంతలా