ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో వినూత్న సేవలకు శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ సేవలకు పెరుగుతుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ సేవలు అందించడానికి సిద్ధమైంది సంస్థ.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్న కొందరు వ్యాపారుల దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది.
ఈకామర్స్ సంస్థ అమెజాన్లో ఇకపై ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విక్రయించనున్నారు. కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు, అలాగే యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో అధీకృత విక్రేతల ద్వారా ఎన�
అమెజాన్, ఫ్లిప్కార్ట్పై సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.