ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ప్రైమ్ డే సేల్ ను నిర్వహించనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సేల్లో భాగంగా పలు ఉత్పత్తులపై కళ్లు చెదిరే డీల్స్ను, ఆఫర్లను అందించనున్నారు. కేవలం ప్రైమ్ మెంబ
వినియోగదారుడికి రూ. 35వేలు చెల్లించాలంటూ అమెజాన్, బోట్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. గజ్జెల శ్రీనివాస్ గత సంవత్సరం జనవరి 18న బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్ను అమెజాన్లో రూ.19,999కి కొన్నాడు.
టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత ఈ ఏడాది కొనసాగుతున్నది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
OTT | ప్రతి వారం కూడా మంచి వినోదాన్ని పంచే చిత్రాలు ప్రేక్షకుల మందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం మూవీ లవర్స్కు నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. అటు థియేటర్స్, ఇటు ఓటీటీల్లో లే�
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఓ ల్యాప్టాప్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అమెజాన్ ఓ సేల్ను ప్రారంభించింది. అమెజాన్లో ల్యాప్టాప్ డేస్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్ను కేవలం ల్యాప్�
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిరంగంగా వర్తకం చేయబడిన టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్క�
2025’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో నియమించుకోవడం తగ్గిపోతున్నది.
మీరు ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నారా.. అయితే మీకు అమెజాన్ గొప్ప అవకాశం అందిస్తోంది. మెగా ట్యాబ్లెట్ ప్రీమియర్ లీగ్ సేల్ పేరిట అమెజాన్ ఓ నూతన సేల్ను తాజాగా ప్రారంభించింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ఆన్లైన్లో ఆర్డర్లు చేసే వారు పారాహుషార్! వాటిలో వచ్చే డెలివరీ బాక్స్ల వల్ల మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ముప్పు పొంచి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్లు వంటి గ్యాడ్జెట్స్ కొనాలని చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీ కోసమే ఒక గొప్ప సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మళ్లీ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న సమ్మర్ సేల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలపై భారీ
అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై