హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్లు వంటి గ్యాడ్జెట్స్ కొనాలని చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీ కోసమే ఒక గొప్ప సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మళ్లీ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న సమ్మర్ సేల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలపై భారీ
అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై
BIS Raid | అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేర్హౌస్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గురువారం భారీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా సరైన నాణ్యతా ధ్రువీకరణపత్రాలు లేని ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నది.
అమెజాన్లో కర్టెన్స్ ఆర్డర్ పెడితే.. మురికి బట్టలు వచ్చాయంటూ నగరానికి చెందిన ఓ మహిళ లబోదిబోమంటోంది. ఈనెల 21న అమెజాన్లో ఆఫర్ ఉంది కదా అని.. కర్టెన్స్ ఆర్డర్ చేసింది. బుధవారం ఆర్డర్ ఇంటికి రాగా, పార్సి�