Flipkart | దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో
Minister KTR | సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే
అమెజాన్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి సాధిస్తున్నదని, వచ్చే ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ సంస్థకు చెందిన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాల అవసరం ఉన్నదని, అందుకే నియామక
: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్�
హైదరాబాద్కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్బాండ్ కేవలం అమెజాన్లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం రెండేండ్ల కిందట ప్రారంభించిన ఆన్లైన
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ సర్వీస్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా-పసిఫిక్ రీజియన్
Amazon | ఆర్థిక మాద్యం, ఖర్చులు తగ్గించుకోవాలనే సాకుతో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేరింది. కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో సుమారు 10 వేల