కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది.
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు (Thrice a week) ఆఫీసు నుంచి పనిచేయాలని (Work From Office) కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు
ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా....
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
అమెరికా అదో అగ్రరాజ్యం.. యువతకు అదో కలల సౌధం.. ఒక్కసారి వెళ్తే చాలు తమ జీవితాలకు తిరుగుండదనే నమ్మకం.. అక్కడ ఉద్యోగం, జీతం స్టేటస్ సింబల్.. ఇది యువతీ యువకులే కాదు, తల్లిదండ్రులందరూ చెప్పే మాటా ఇదే
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
హైదరాబాద్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్ల