Samsung Galaxy S22 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. తన ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్22 ఫోన్ ధర భారత్లో భారీగా తగ్గించింది. ఇప్పుడు రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా... ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య�
OnePlus 10R | గతేడాది ఏప్రిల్లో మార్కెట్లోకి విడుదలైన వన్ప్లస్ 10ఆర్ ఫోన్ మీద రూ.10 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మీదే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ప్లాట్ఫాంపై న్యూ రివల్యూషన్ 5జీ సేల్ను నిర్వహిస్తుండగా సేల్లో భాగంగా పలు మొబైల్ ఫోన్స్పై భారీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ ఉద్యోగులు (Amazon) యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ వచ్చే వారం విధుల నుంచి వాకౌట్ చేయడంతో పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్ విడుదలైంది. దీని ధర రూ.24,999. దేశవ్యాప్తంగా ఉన్న ఒప్పో స్టోర్లతోపాటు ఇతర రిటైల్ ఔట్లెట్లు, అమెజాన్లో ఈ నయా మొబైల్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
న్యూ గ్రేట్ సమ్మర్ సేల్ను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రకటించింది. మే 4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా ఐఫోన్ 14, వన్ప్లస్ 10ఆర్, ఐక్యూఓఓ జడ్6 లైట్ వంటి స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ ఉం�
Amazon Great Summer Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. గ్రేట్ సమ్మర్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టీవీలు, హోం అప్లియెన్సెస్ కొనుగోళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
ముదునూరి వరలక్ష్మి.. కొన్నేండ్ల క్రితం వరకూ భర్త శంకర్ వర్మతో కలిసి బొప్పాయి పండ్లు పండించేది. పంటకాలం మూడు నెలలే కావడంతో.. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వచ్చేది. దీంతో ఏడాది పొడవునా దిగుబడులు ఇచ్చే పంట�
ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్..మరో 5జీ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎం14 మొబైల్ ప్రారంభ ధర రూ.13,490. 6+128 జీబీ మాడల్ ధర రూ.14,990గా నిర్ణయించింది.