Amazon Great Summer Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. గ్రేట్ సమ్మర్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టీవీలు, హోం అప్లియెన్సెస్ కొనుగోళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
ముదునూరి వరలక్ష్మి.. కొన్నేండ్ల క్రితం వరకూ భర్త శంకర్ వర్మతో కలిసి బొప్పాయి పండ్లు పండించేది. పంటకాలం మూడు నెలలే కావడంతో.. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వచ్చేది. దీంతో ఏడాది పొడవునా దిగుబడులు ఇచ్చే పంట�
ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్..మరో 5జీ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎం14 మొబైల్ ప్రారంభ ధర రూ.13,490. 6+128 జీబీ మాడల్ ధర రూ.14,990గా నిర్ణయించింది.
పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్ప్లేస్గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్ల
అమెజాన్లో పని చేస్తున్న 27 వేల మంది ఉద్యోగులను తొలగించడం కష్టంగా ఉన్నా తప్పలేదని, ఇది సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు.
గతంలో 27,000 మంది ఉద్యోగులను తొలగించడం సంక్లిష్ట నిర్ణయమే అయినా వ్యయ నియంత్రణ చర్యలతో కంపెనీ గాడినపడిందని అమెజాన్ (Amazon) సీఈవో ఆండీ జస్సీ అన్నారు.
Transgenders | రాంనగర్ : కరీంనగర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవా�
అమెజాన్ కాల్సెంటర్ పేరుతో విదేశీయుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు యత్నించిన ఓ అంతర్జాతీయ నకిలీ కాల్సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బుధవారం మేడ్చల్ డీసీపీ కార్యాల�
వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ (Amazon) సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.
అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించార�
ఔషధాలను డెలివరీ చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీల(ఈ-ఫార్మసీ) మూసివేత దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. డాటా దుర్వినియోగం ఆరోపణలపై ఈ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టైమ్స్నౌ తన కథనంలో పేర్కొన్న�
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆఫీస్ స్పేస్కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్ను లీజుకు తీసుకొంటున్నాయి.