తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
హైదరాబాద్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్ల
Microsoft | ప్రపంచంలోనే నంబర్వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వివిధ పేర్లతో రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ ఈవెంట్లు ఇప్పటికే ప్రారంభం కాగా పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ర�
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.
Amazon | ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపు ప్రక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్�
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఊచకోత 2023లోనూ కొనసాగనున్నది. గత నవంబర్లో 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది.
భారీ పరిశ్రమల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక హబ్గా అవతరిస్తున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధిని చూపుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదు. �