కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డునపడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం �
దసరా వేడుకల్లో భాగంగా అమెజాన్ మరో సేల్ ఈవెంట్తో ముందుకొచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు కొనసాగింపుగా కంపెనీ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ పేరిట దివాళీ సేల్ను నిర్వహిస్తోంది.
సీఎం కేసీఆర్ దూరదృష్టి ,అకుంఠిత దీక్ష వలన హైదరాబాద్ నగరం నేడు దేశానికి ఐటీ హబ్ గా ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతున్నది.అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు నేడు
Union Minister Nitin Gadkari | ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ను.. కార్లలో సీట్బెల్ట్ అలారం రాకుండా ఉండేలా రూపొందించిన పరికరాలను విక్రయించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్న�
పండగ సీజన్కు ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రారంభించనుంది.
హైదరాబాద్, ఆగస్టు 25: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అమెజాన్ పే స్మార్ట్ స్టోర్ సేవలను ప్రారంభించింది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మంలలో ఉన్న 800కిపై�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లోకి....