టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపు ప్రక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్�
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఊచకోత 2023లోనూ కొనసాగనున్నది. గత నవంబర్లో 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది.
భారీ పరిశ్రమల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక హబ్గా అవతరిస్తున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధిని చూపుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదు. �
Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా
బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ నుంచి మ్యాక్బుక్ ప్రోకు ఆర్డర్ ఇవ్వగా ఖరీదైన ల్యాప్టాప్కు బదులు ఐదు పౌండ్ల విలువ చేసే డాగ్ ఫుడ్ రావడంతో అతడు కంగుతిన్నాడు.
Flipkart | దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో
Minister KTR | సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే
అమెజాన్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి సాధిస్తున్నదని, వచ్చే ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ సంస్థకు చెందిన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాల అవసరం ఉన్నదని, అందుకే నియామక
: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్�