జమ్ము, ఆగస్టు 7: తగినంతమంది యాత్రికులు లేకపోవటంతో అమర్నాథ్ యాత్రను ఆదివారం వరుసగా రెండోరోజు కూడా నిలిపివేశారు. అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చిన కొద్దపాటి యాత్రికులను భగవతినగర్ బేస
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�
శ్రీనగర్: అమర్నాథ్ గుహ వద్ద అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదలో గుహ వద్ద ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో 40 మంది గల్లంతు అయ్యారు. దీనిపై నేష�
శ్రీనగర్ : నిన్న సాయంత్రం అమర్నాథ్ గుహ వద్ద వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో గుహ ప్రాంతానికి సమీపంలో చాలా మంది యాత్రికులు చిక్కుకుపోయారని ఐటీబీపీ జవాన్లు తెలిపారు. వరద బీభత్�
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ