Amarnath Yatra | ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది. ఉగ్రవాదులు వాహనంలో అమర్చిన మందుపాతరలతో తీర్థయాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహ�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు సలేశ్వరం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వచ్చి 5 కి.మీ. మేర రాళ్లూరప్పల మీదుగా ప్రయాణం సాగించారు.
జమ్ము, ఆగస్టు 7: తగినంతమంది యాత్రికులు లేకపోవటంతో అమర్నాథ్ యాత్రను ఆదివారం వరుసగా రెండోరోజు కూడా నిలిపివేశారు. అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చిన కొద్దపాటి యాత్రికులను భగవతినగర్ బేస
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�
శ్రీనగర్: అమర్నాథ్ గుహ వద్ద అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదలో గుహ వద్ద ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో 40 మంది గల్లంతు అయ్యారు. దీనిపై నేష�
శ్రీనగర్ : నిన్న సాయంత్రం అమర్నాథ్ గుహ వద్ద వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో గుహ ప్రాంతానికి సమీపంలో చాలా మంది యాత్రికులు చిక్కుకుపోయారని ఐటీబీపీ జవాన్లు తెలిపారు. వరద బీభత్�