Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే జూన్ నుంచి 30 యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మ�
శ్రీనగర్, జూలై 6: కరోనా కారణంగా అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకోలేకపోతున్న వారి కోసం దేవస్థానం బోర్డు ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. మంచు శివలింగానికి మీ పేరిట ప్రత్యేక పూజలు చేయించే సౌలభ్యాన�
శ్రీనగర్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స
శ్రీనగర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఐఎస్బీ) ఈ మేరకు గురువారం
జమ్ము: వార్షిక అమర్నాథ్ యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నదని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సీఈవో నితీశ్వర్కుమార్ చెప్పారు. యాత్రికులు తమ పూర్తి వివరాలను www.jksasb.nic. inలో నమోద�
జమ్ము: జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు వెళ్లే సందర్శకులు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 28వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నది. పహల్గామ్, బాల్టాట్ పట్ట�
శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. 56 రోజుల పాటు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ శనివారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర�