శ్రీనగర్, జూలై 6: అమర్నాథ్ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. వాతావరణం మెరుగుపడటంతో బుధవారం ఉదయం యాత్రను తిరిగి ప్రార�
అమర్నాథ్ యాత్రకు మంగళవారం తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్టు అధికారులు పేర్కొన్నారు. పహల్గామ్, బల్తాన్ రూట్లలోని క్యాంపుల వద్దనే యాత్రికులను ఆ�
Amarnath Yatra | కశ్మీర్ లోయ ఇక బమ్ బమ్ భోలే, హర హర మహాదేవ్ నామస్మరణతో మారుమోగనుంది. రెండేండ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్�
శ్రీనగర్, జూన్ 27: మూడేండ్ల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 (గురువారం) నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యా�
Terrorist | జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఒక చైనీస్ తుపాకి, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్లు, ఒక మొబైల్ ఫోన్ను అధికారులు
Amarnath Yatra | కొవిడ్ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి
‘కేదార్నాథ్ యాత్రికులకు హెచ్చరిక..’, ‘ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.. చలి తీవ్రత అధికమైంది..’, ‘మంచు ప్రభావంతో ప్రాణాపాయం తలెత్తవచ్చు..’ ఇవీ వాతావరణ శాఖ సందేశాలు. ఇలాంటి కఠిన సమయంలో.. మే 24న హైదరాబాద్ నుం�
జమ్ముకశ్మీర్లో భారీ సొరంగం (టన్నెల్) బయటపడింది. అంతర్జాతీయ సరిహద్దుకు కొన్ని అడుగుల దూరంలో దీన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. సరిహద్దులో పాక్ నుంచి భారత్లోకి ప్రవేశించేలా దీన్ని తవ్వారు. త్వరల�
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఈ నెల 11న యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా.. కేవలం 13 రోజుల్లోనే దేశవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ బ్యాంక్లో 20,599 మంది భ
న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్ర రద్దయ్యింది. ఈ ఏడాది జూన్ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా �