అమర్నాథ్ యాత్ర వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారి నిలిచింది. జమ్ము,శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. అమర్నాథ్ యాత్రకు భైంసా పట్టణానికి చెంద�
ఆదివారం పంజ్తరని, శేశ్నాగ్ ప్రాంతాల్లో ఆగి ఉన్న యాత్రికులను అనుమతించారు. వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మూడు రోజులపాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు
‘హర హర మహాదేవ’, బం బం భోలే’ అనే భక్తుల నినాదాలతో కశ్మీర్లోని మంచుకొండలు పులకించాయి. హిమగిరుల్లో మంచు శిలా రూపంలో కొలువైన శివుడి దర్శనానికి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల
పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు.
అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు భద్రతా వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యంగా యాత్రికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని తెల
Amarnath Yatra | ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది. ఉగ్రవాదులు వాహనంలో అమర్చిన మందుపాతరలతో తీర్థయాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహ�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు సలేశ్వరం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వచ్చి 5 కి.మీ. మేర రాళ్లూరప్పల మీదుగా ప్రయాణం సాగించారు.