జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లల�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. ఈసారి రెండు మార్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. గత ఏ�
సాహసోపేతమై దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు వేళైంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలోని లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది.
ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్ర 2025లో జూలై 3న ప్రారంభమవుతుందని ‘శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డ్' (ఎస్ఏఎస్బీ) తెలిపింది. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగుతుందని, ఆగస్టు 9న శ్రావణ పూర
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గత 52 రోజులుగా సాగిన అమర్నాథ్ యాత్ర సోమవారం శ్రావణ పూర్ణిమతో ముగిసింది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఉగ్రదాడుల్ని సైతం లెక్కచేయకుండా అయిదు లక్షల మంది భక్�
Amarnath Yatra | పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్య�
అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. అమర్ నాథ్ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికులతో బయలుదేరిన బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనక�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయ గుహలో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. బల్తాల్ రూట్లో గుర్రాలపై యాత్రికులు బోలేనాథుడి దర్శనం కోసం క్యూకట్టారు. అన్ని
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర ఈ నెల 29న మొదలవనున్నది. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి.