అమర్నాథ్ యాత్ర కోసం 65,000 మందికిపైగా భక్తులు నమోదు చేయించుకున్నారు. వచ్చే నెల 29 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల ద్వ
జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి.
అమర్నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ము నుంచి శ్రీనగర్కు వెళ్లే యాత్రికులు, శ్రీనగర్ నుంచి జమ్ముకి తిరిగి వచ్చే యాత్రికులు ప్రస్త�
Article 370 | అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra)ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్�
Sara Ali Khan | బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నది. జమ్మూకశ్మీర్లోని మంచుగుహలో బాబా బర్ఫానిని దర్శించుకుంది. అనంతరం అమర్నాథ్ గుహ నుంచి కిందకు వస్తుండగా అక్కడే ఉన్న పలువురు ఫొటోలు, �
వాతావరణ ప్రతికూలతతో అమర్నాథ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. జులై నుంచి ఒకటి నుంచి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1.4లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Saina Nehwal : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్(Saina Nehwal) బ్యాడ్మింటన్కు బ్రేక్ ఇచ్చింది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) జరుగనున్న నేపథ్యంలో తోటి షట్లర్లంతా ర్యాంకింగ్ మెరుగు పర్చుకునేందుకు బ్యాడ్మి
అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న భక్తుల్లో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు ఐటీబీపీ అధికారి, మరొకరు సేవాదార్ ఉన్నారు.
Lashkar terrorists arrested | జమ్మూ కశ్మీర్లో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. బుద్గామ్లో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
Amarnath Yatra: ఇద్దరు అమెరికా శ్వేతజాతీయులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ బోలేనాథుడి దర్శనం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. మరో వైపు జమ్మూ క్యాంపు నుంచి యాత్రను నిలిపి�
జమ్మూ మార్గంలో మూడో రోజైన సోమవారం కూడా అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. జమ్ము-శ్రీనగర్ హైవే దెబ్బ తినడం, వర్షాలు కురుస్తుండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.