ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తూ..పట్టుపడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో అత్యాచార యత్నాల పర్వం కొనసాగుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న లైంగిక దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారే నమ్మబలికి అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయాందోళన పెరిగిప
Hyderabad | హైదరాబాద్ నగరంలోని చంపాపేట్లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశారు.
Telangana | రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలుతెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రా�
మద్యం కొనుగోలుదారుల వయసు నిర్ధారణకు పటిష్ట విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించి�
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారితీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్'లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ ద
Telangana | సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.. డబ్బుల కోసం నానమ్మ ను గోడకేసి బాది హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
Liquor sales in Telangana | దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. రాష్ట్రంలో దసరా మద్యం అమ్మకాలు రూ. 1100 కోట్లు దాటాయి.
Drink Alcohol On Moving Car | కదులుతున్న కారు సన్రూఫ్ తెరిచిన ఒక జంట మద్యం సేవించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కారు నంబర్ ప్లేట్ ద్వారా ఆ జంటను పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ �
Ban On Alcohol In Goa | గోవాలో మద్యపానాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న మద్యపానం కారణంగా రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక యూనిట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు మరణిస్తున్�
బీర్, విస్కీ, బ్రాందీ..మొదలైనవి (ఆల్కహాల్) శాకాహారమా? మాంసాహారమా? అన్నదానిపై సందేహాలు పెరిగాయి. సాధారణంగా బార్లీ, గోధుమ, మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష సహా వివిధ రకాల పండ్ల నుంచి బేవెరెజెస్ కంపెనీలు మద్యాన్�