రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కా�
Holi 2024 | రంగుల పండుగ హోలీ వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పసైందన వంటకాలు సైతం ప్రత్యేకంగా నిలుస్తాయి. గత కొన్నేళ్లుగా హోలీ రోజున.. మరుసటి రోజున మద్యం సేవించడం అలవాటుగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహన
Liquor mafia | చేతి పంపులో నీళ్లకు బదులు మద్యం రావడంతో యూపీ పోలీసులు కంగుతిన్న అసాధారణ ఘటన ఝాన్సీకి సమీపంలోని పరగణా గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. పోలీసుల సాయంతో ఎక్సైజ్ అధికారులు ఆ గ్రామంలో దాడి చేసినప్పుడు ఈ గ
మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్న వ్యక్తిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకున్న గొడవలో హోంగార్డు చేతిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింద�
Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �
రాత్రివేళ ఓ రెండు పెగ్గులు (మద్యపానం) వేస్తేనే నిద్ర పడుతుందన్న దాంట్లో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేకాదు.. రోజూ సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సదరు వ్యక్తి గాఢ నిద్రకు దూరమవుతాడని, అతడి�
ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా గాఢ నిద్రను కోల్పోతున్నారని (Improve Your Sleep) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కహాలిజం డైరెక్టర్కు సీనియర్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆరన్ వైట్ పేర్కొన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేస్తుండడంతో బజార్ ఏరియాలో సందడి నెలకొన్నది.
Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.