వాహనాల తనిఖీల్లో అనుమతులు లేని మద్యం, ఆధారాలు లేని నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శుక్రవారం మండల పరిధిలోని కంకోల్ శివారులో ముంబాయి జాతీయ రహదార
నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు మౌత్ వాష్ను వాడటం నేడు పరిపాటిగా మారింది. అయితే మార్కెట్లో ఏది పడితే.. దాన్ని కొని వాడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. వీటికి బదులు త
హైదరాబాద్లోని అశోక్నగర్లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసు�
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా దరఖాస్తులు విరివిగా వస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 6,913 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిప
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీనా�
మహిళలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాల్సి ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోని ఓ డాక్టర్ మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడి ఉన్న ఘటన కర్ణాటకలోని చిక్మగళూరులో గురువారం జరిగింది. దీంతో రోగుల బంధువులు డాక
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకు�
మందు బాబులకు మరో హెచ్చరిక. మద్యం తాగితే లివర్ చెడిపోతుందని మాత్రమే ఇన్నాళ్లూ అనుకొనేవాళ్లకు నిజంగా ఈ వార్త షాకింగే. మద్యం తాగేవారికి ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చా�
Patiala Gurdwara: గురుద్వారాలో మందు తాగుతున్న ఓ మహిళను ఓ విజిటర్ తన వద్ద ఉన్న లైసెన్స్ పిస్తోల్తో కాల్చి చంపాడు. అయిదు రౌండ్ల కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
Uttarpradesh Police: యూపీ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి మద్యం తాగాడు. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు వేశారు. హోళీ పండుగ వేళ జరిగిన ఈ ఘటనకు చెందిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
తల్లి లేని కూతురిని కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తాగుడుకు బానిసై సైకోగా మారి గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ�