కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేస్తుండడంతో బజార్ ఏరియాలో సందడి నెలకొన్నది.
Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
రైల్వే, మెట్రో స్టేషన్లు, క్రూయిజ్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
జిల్లాలో 2023-25 సంవత్సరానికి డిసెంబర్ 1నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ము�
వాహనాల తనిఖీల్లో అనుమతులు లేని మద్యం, ఆధారాలు లేని నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శుక్రవారం మండల పరిధిలోని కంకోల్ శివారులో ముంబాయి జాతీయ రహదార
నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు మౌత్ వాష్ను వాడటం నేడు పరిపాటిగా మారింది. అయితే మార్కెట్లో ఏది పడితే.. దాన్ని కొని వాడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. వీటికి బదులు త
హైదరాబాద్లోని అశోక్నగర్లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసు�
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా దరఖాస్తులు విరివిగా వస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 6,913 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిప
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీనా�
మహిళలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాల్సి ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోని ఓ డాక్టర్ మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడి ఉన్న ఘటన కర్ణాటకలోని చిక్మగళూరులో గురువారం జరిగింది. దీంతో రోగుల బంధువులు డాక