Harish Rao | బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైసింగ్.. ఇదేనా మీరు చ
నగరంలో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బార్ యాజమాన్యం నకిలీ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన విషయం మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్, కాటేదాన్లో మరో నకిలీ మద్యం సరఫరా ముఠా గుట్
కర్ణాటకలోని నాగలి ప్రాంతానికి చెందిన కార్తిక్ (21) పందెం కాసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, అతని మిత్రులు సుబ్రమణి, వెంకట రెడ్డి, మరికొందరితో తాను 5 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని నీరు కలపకుం
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు వారిని పెడదారి పట్టించి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లోని కత్ని జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ తన వద్ద చదువుకుంటున్న విద్యార్థుల చేత మద్యం
Teacher Offered Alcohol To Students | ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. క్లాస్ రూమ్లో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆరు గ్యారెంటీలను అటకెకించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలు ఊహించని ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యాల మేరకు రూ.27 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని సముపార్జించడాన�
హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మార్ తన బర్త్డే వేడుకలను నగర శివారులోని మొయినాబాద్ మండల పరిధి ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని హాలిడే హోమ్�
Chest Hospital | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఘట�
నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ దందాలో కీలక నిందితుడిని నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MLA Kotha Prabhakar Reddy | గ్రామాల్లో బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని ఇవాళ శాసనసభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు.
Kondakal | గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డులో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడంతో పంచాయతీ కార్యదర్శి వారికి రూ.1000 జరిమానా విధించాడు.