పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్లోని యువతితో గొడవకు దిగడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఓ యువతి వీరంగం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్న అలిస్ జ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
మనం రోజువారీగా వాడే కొన్ని వస్తువులు అనారోగ్య సమస్యలకు మూలంగా మారతాయని మనం గ్రహించం. టూత్బ్రష్లు, ఆల్కహాల్ ఉన్న యాంటి మైక్రోబియల్ మౌత్వాష్లు, మొద్దుబారిన రేజర్లు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి చే
వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య బీభత్సమైన ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు కిరాణా, చిన్న దుకాణాలు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.
జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు.
ఒక్కటే బీరు తాగి నా.. రెండు పెగ్గుల మందే తాగాను.. ఇంత శాతం ఎలా వచ్చింది ? అంత రాకూడదు అసలు ఇది సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారి మధ్య సాగే చర్చ.
గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
Kishan Thanda | ఇప్పటి నుండి తండాలో మందు విక్రయిస్తే లక్ష రూపాయలు, తాగితే పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని తండావాసులు తెలిపారు. ఇక నుండి ఎవ్వరం మద్యం ముట్టమని తీర్మానాలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా మత్తు పదార్థాల దందా జోరుగా సాగుతున్నది. తరచూ ఏదో ఒక చోట మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్�
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ మహిళ.. ఆ అలవాటు మానుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సౌదీ అరేబియాలో గత 73 ఏండ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. మద్యం కొనుగోలు, వినియోగంపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని 2026లో ఎత్తివేస్తున్నట్టు సౌదీ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్త