ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో నాలుగోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చ�
ఉండవల్లి మండలంలోని తక్కశిలకు చెందిన జోగు జయమ్మ కుమారుడు అనిల్(18) పదో తరగతి వరకు చదివి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఎలాంటి పనులు చేయకుండా మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లిని వేధిస
Telangana | సంక్రాంతి పండగ వేళ తెలంగాణలో యూబీ బ్రాండ్ (కింగ్ఫిషర్, బడ్వైజర్) బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
King Fisher Beers | మందు బాబులకు షాకింగ్ న్యూస్ ఇది. తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది.
రోజంతా మద్యం తాగుతుండటంతోపాటు సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి ఒక్క రోజే రూ.12 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తూ..పట్టుపడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో అత్యాచార యత్నాల పర్వం కొనసాగుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న లైంగిక దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారే నమ్మబలికి అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయాందోళన పెరిగిప
Hyderabad | హైదరాబాద్ నగరంలోని చంపాపేట్లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశారు.
Telangana | రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలుతెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రా�
మద్యం కొనుగోలుదారుల వయసు నిర్ధారణకు పటిష్ట విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించి�
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారితీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్'లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ ద