మాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు కొంటావా? నీకెంత ధైర్యం? అంటూ అధికార పార్టీ అండదండలున్న ఓ రౌడీమూక, గంజాయి బ్యాచ్ నూతన గృహప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన ఘటన హైదరాబాద్లో తీవ్ర భయాందోళన సృష్టి
మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధ�
ఇటీవలి కాలంలో రోజూ ఒక గ్లాసు వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని, దీర్ఘాయుష్షుకు దోహదపడుతుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే తాజా శాస్త్రీయ విశ్లేషణలు ఈ అభిప్రాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మితంగా మద్యం సేవించ
మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష�
మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనలు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్రీతింగ్ పరీక్షలు చేసిన నర్సాపూర్ పోలీసులు సోమవారం బస్సును నర్సాపూర్ బస్టాండ్లో నిలిపివే
మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తల్లీకొడుకులు అతి దారుణంగా చంపేసిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన �
మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువన�
ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలకు అనేక దినోత్సవాలు, రోజులు ఉన్నట్లే మద్యం ప్రియులకు, అందులోనూ విస్కీ అంటే ఇష్టపడేవారికి కూడా ఒక రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ విస్కీ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా �
మద్యం సేవించి, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ని�
భార్య దూరమవ్వడాన్ని భరించలేక మద్యానికి బానిసైనట్లు వెల్లడించాడు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్. ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఫుల్ బాటిల్ తాగినట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త�
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. పాదచారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వనస్థలిపురం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... న
మద్యం తాగితే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే, కొందరిలో మద్యం అలవాటు లేకున్నా.. లివర్ దెబ్బతింటున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబు
మద్యం మత్తులో కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించడమే కాకుండా మరో కారును ఢీకొట్టి, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు ప్రమాదం కలిగేలా డ్రైవింగ్ చేసిన యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పోల�
మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం మనందరికి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం మీద స్పృహ రావ