మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువన�
ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలకు అనేక దినోత్సవాలు, రోజులు ఉన్నట్లే మద్యం ప్రియులకు, అందులోనూ విస్కీ అంటే ఇష్టపడేవారికి కూడా ఒక రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ విస్కీ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా �
మద్యం సేవించి, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ని�
భార్య దూరమవ్వడాన్ని భరించలేక మద్యానికి బానిసైనట్లు వెల్లడించాడు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్. ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఫుల్ బాటిల్ తాగినట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త�
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. పాదచారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వనస్థలిపురం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... న
మద్యం తాగితే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే, కొందరిలో మద్యం అలవాటు లేకున్నా.. లివర్ దెబ్బతింటున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబు
మద్యం మత్తులో కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించడమే కాకుండా మరో కారును ఢీకొట్టి, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు ప్రమాదం కలిగేలా డ్రైవింగ్ చేసిన యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పోల�
మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం మనందరికి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం మీద స్పృహ రావ
మద్యం మత్తులో యువకులు వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ.. ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా వాహనంతో అతడిని రెండు వందల మీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణమైన ఘటన కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సీఐ భాస్కర్�
Wine Shops | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ సమయంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ మద్యం విక్రయాల ప్రవాహం ఆగలేదు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మ�
Liquor | ఇటీవల కాలంలో ఏ వేడుక జరిగినా మద్యం వినియోగం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో అయితే విచ్చలవిడిగా మద్యం సేవించడం కనిపిస్తోంది. మద్యం మత్తులో కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల గొడవల�
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థుల�
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలు కావాల్సి ఉండగా మునుగోడులో మాత్రం ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పిన రూల్స్ పాటిస్తున్నారు.
సంక్రాంతి పండుగ వేళ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు. పండుగకు ఇంటికొచ్చిన యువకులు పార్టీ చేసుకోగా.. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వార�