Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
అక్షయ తృతీయ, ధన త్రయోదశి... ఇలా బంగారం కొనుక్కోవడానికి ఏవో సాకులు. ఐస్క్రీం కొనిస్తానంటే అల్లరి చేయకుండా చెప్పింది చేస్తా అనే చిన్నపిల్లల్లా, ఎన్నిసార్లు అడిగీ అలిగీ స్వర్ణాభరణాలు కొనిచ్చుకుంటారో సుందర
Gold Price Hike | అక్షయ తృతీయకు ముందు బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గో�
Akshaya Tritiya | హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అక్షయ తృతీయను అఖా తీజ్గా పిలుస్త�
Akshaya Tritiya | భారతీయులకు బంగారం ఎంటే ఎంతో మక్కువ. వివాహాలు, ఇతర శుభాకార్యాల సమయంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజ�
హనుమాన్గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్' మహంత్ ప్రేమ్ దాస్ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్�
అక్షయ తృతీయ పర్వదినం సింహాచల క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఏడాదంతా మణుగుల కొద్దీ చందనాన్ని అలదుకున్న అప్పన్న అక్షయ తృతీయ సందర్భంగా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కా�
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
రికార్డు స్థాయికి బంగారం ధరలు చేరుకోవడంతో ఆభరణాల విక్రయదారుల్లో టెన్షన్ నెలకొన్నది. లక్షకు చేరువలో పుత్తడి కదలాడుతుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆభరణ విక్రయ సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్న�
బంగారం ధరలు భగభగమండుతున్నాయి. తొలిసారిగా లక్ష రూపాయల మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పింది పుత్తడి. దేశీయ రాజధానిలో పదిగ్రాములు బంగారం ధర రూ.1,800 ఎగబాకి లక్ష రూపాయల పైకి చేరుకున్నది.
Gold Rate | బంగారం ధరలు సరికొత్త శిఖరాలను చేరుతున్నాయి. అమెరికా-చైనా మధ్య ప్రతీకార సుంకాల వార్తో ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.లక్ష మార్క్న
అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. సీజన్తో సంబంధం లేకుండా మగువల మనుసును దోచే ఆభరణాలు అనేకం. చెవి పోగుల నుంచి వడ్డాణం వరకు ప్రతిది ఓ ప్రత్యేకత. ట్రెండ్కు తగ్గ జ్యువెల్లరీని పరిచయం చేయడానికి నగరంలో సరిక�
బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పలుకుతున్నా.. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటై�