అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. సీజన్తో సంబంధం లేకుండా మగువల మనుసును దోచే ఆభరణాలు అనేకం. చెవి పోగుల నుంచి వడ్డాణం వరకు ప్రతిది ఓ ప్రత్యేకత. ట్రెండ్కు తగ్గ జ్యువెల్లరీని పరిచయం చేయడానికి నగరంలో సరిక�
బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పలుకుతున్నా.. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటై�
Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన�
హైందవ ధర్మంలో ప్రతి పర్వానికీ ఓ ప్రత్యేకత ఉంది. కాలక్రమంలో కొన్ని పండుగల అంతరార్థం మారిపోయింది. అసలు కారణం మరుగునపడి.. కొసరు కారణం పైచేయి సాధిస్తున్నది. ‘అక్షయ తృతీయ’ విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.
ప్రముఖ ఆభరణాల సంస్థ రిలయన్స్ జ్యువెల్స్..అక్షయ తృతీయ సందర్భంగా వింధ్య కలెక్షన్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..
అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో.. పండుగలు, పెండ్లిలు, వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం, ధరించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో ప్రాంతీయ, దేశీయ రిటైల్ దుకాణాల హవా జోరుగా సాగుతున్నది. చాలా బంగారు దు
అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు �
బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.430 దిగి రూ.60,550 వద్ద స్థిరపడింది. గురువారం ఇది రూ.60,980గా ఉన్నది. కాగా, అక్షయ తృతీయ (శనివారం)కు ముందు గోల్డ్ రేటులో తగ్గుదల..
Akshaya Tritiya | బంగారం ధరల్లో ఇటీవలి పెరుగుదల.. ఈ ఏడాది అక్షయ తృతీయ (శనివారం) అమ్మకాలను తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు ఏకంగా రూ.60,000పైకి పోయిన ది తెలిసిందే. ఈ క్రమంల
Akshaya Tritiya | బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.