బంగారం కొనుగోళ్లు అంతంతేలాక్డౌన్లతో మూతబడ్డ దుకాణాలు ముంబై, మే 14: అక్షయ తృతీయకు కరోనా సెగ తగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూల మధ్య శుక్రవారం బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగా
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
వైశాఖ శుక్ల తదియనే ‘అక్షయ తృతీయ’గా జరుపుకొంటాం. ఇది పరమధార్మిక పుణ్యదినం. ఈ రోజు ఏ పుణ్యకార్యం చేసినా అది వారి ఒక్క జన్మకే పరిమితం కాకుండా జన్మజన్మలకూ ఉండిపోతుందని ‘మత్స్యపురాణం’, ‘స్మృతులూ’ పేర్కొన్నా�
శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ లక్ష్మీదేవిని అనేక రూపాల్లో స్తుతిస్తుంటాం. ‘లక్ష్మలు’ అంటే ‘శుభ లక్షణాలు’. అన్ని రకాల శుభ లక్షణాలు కల�