ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిల
అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ సమాజ్వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్తో ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత శివపాల్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుల్లో ఏ ఒక్కరికీ సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుడి తండ్రికి సమాజ్వాదీతో �
కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల
Uttar Pradesh | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్�
యూపీ మూడో దశ పోలింగ్లో ఎస్పీ పరిస్థితి ఇదే పార్టీ గెలుపు నిర్ణయించే యాదవుల ఓట్లు ఇక్కడే వ్యూహాత్మకంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అడుగులు గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు అధికార బీజేపీ వైఫల్యాలను ఎ�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న�
యూపీలోని ఉన్నావ్లో దళిత మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయినా.. అందరి దృష్టీ ఆయన ప్రసంగంపై లేదు. ఆయన వెనక నిల్చున్న ఓ సాధువుపై కేం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూపీలోని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సాగుకు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ వంటి తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయి.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2025 కల్లా రైతులను రుణ విముక్తులను చేస్తామని అందులో హామీ ఇచ్చారు. ఇక.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతి�
ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టి.. కొన్ని రోజులు నడిపించి, మళ్లీ సమాజ్వాదీలో కలిపేశారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్ అఖిలేశ్కు స్వయానా బాబాయి. కొన్ని రోజుల క్రితం హఠాత్