యోగి ఆదిత్యనాథ్ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా ఇస్తారు. ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామన్న హామీ అంతా ఉత్తిదే.
-ఆదివారం యూపీ ఎన్నికల సభలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్