Disha Patani | బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా స్పందించారు.
UP CM | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కు వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) గుర్తింపు పొందారు. యూపీకి వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పటివరకు మాజీ సీ�
UP temple | ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో (Awsaneshwar Temple) స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనా
UP CM | పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) మమతా బెనర్జి (Mamata Banerjee) పై ఉత్తరప్రదేశ్ సీఎం (Uttarpradesh CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. మమత తనకు ఏమీ పట్టనట్టుగా ఉన్�
యూపీలోని ప్రయాగరాజ్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘బుల్డోజర్ న్యాయ’ విధానానికి చెంపపెట్టు లాంటిదే. ఆరోపణలు, అపోహలతో అర్థరహితంగా ఇండ్లను కూల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిం�
Yogi Adityanath: రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తానొక సాధువును మాత్రమే అన్నారు. స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటే, అప్పుడు అది కొత్త సవాళ్లను సృష్టిస్తుందన్�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మైనారిటీ కుటుంబాలు (Muslim families) అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు.
తగలబడిపోతున్న గుడిసెలో చిక్కుకున్న హీరోయిన్ను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని హీరోలను మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఓ ఏడేళ్ల బాలిక చేసిన సాహసం మాత్రం ఎవరూ ఊహించనిది, అనితర సాధ్యమైనది.
ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్�
CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.
Yogi Adityanath | మహా కుంభమేళా (Maha Kumbh) మరో రెండు రోజుల్లో ముగియనుండగా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏకంగా యూపీ అసెంబ్లీ (UP Assembly) నే వేదికగా చేసుకున్నా�