బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్ర�
యోగి ఆదిత్యనాథ్ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా �
పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్ట్యాప్లు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలు వేశారు. ఇంకా నయం ఇంటర్ పూర్తయి పదో తరగతి చదు�
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
Fire on PM Modi: సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. సైకిల్ను అవమానిస్తే యావద్భారత జాతిని అవ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తొలి రెండు విడుతల్లో సెంచరీ కొట్టామని, మలి రెండు విడుతల్లో మరో సెంచరీ కొడతామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.