Uttarpradesh Election result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం
ఈవీఎంలను ఎన్నికల కమిషన్ అధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈసీపై తనకు విశ్వాసం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించిన క్రమంలో ఆ పార్టీ బుధవారం ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
యూపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఓ కౌంటింగ�
ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను దొంగలిస్తున్నారని బీజేప�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మార్చి 10న అఖిలేష్ యాదవ్ విజయోత్సవ లడ్డూను రుచి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
యూపీలో ఈసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా.. మూడు సంస్థలు �
బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్ర�
యోగి ఆదిత్యనాథ్ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా �