అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన నమ్మకం ఉన్నది. సిట్టింగ్ సీఎం ఎవరైనా నోయిడా పర్యటనకు వెళ్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతుంది. అధికారంలోకి రాదు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మద్దత�
కర్హాల్లో ఎస్పీ సింగ్ బఘేల్ నామినేషన్యూపీ ఎన్నికలు వచ్చే శతాబ్ధపు దేశ చరిత్రను లిఖిస్తాయ్: అఖిలేశ్ మెయిన్పురి, జనవరి 31: యూపీలో కర్హాల్ నియోజకవర్గంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ను ఢీకొట్టేందుక�
Akhilesh yadav | సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఆరోపణ లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయం�