‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యోగిపై పోటీకి బీజేపీ ఎమ్మెల్యేకు టికెట్ ఆఫర్ చేసిన నేత లక్నో: ఎన్నికల్లో పోటీకి సంబంధించి యూపీ సీఎం యోగి అదిత్యనాథ్కు చాయిస్ ఇవ్వకుండా గోరఖ్పూర్కు పంపడం ద్వారా �
యూపీలోని గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి పోటీ మధుర, అయోధ్య అంటూ ఇప్పటివరకు ప్రచారం ఆఖరి నిమిషంలో పోటీస్థానాన్ని మార్చిన అధిష్టానం యోగి పోటీలో మార్పు వెనుక ప్రధాని మోదీ వ్యూహం! కీలక నేతలు వీడటంతో పూర్వాంచల్
Akhilesh Yadav: ఇటీవల పదవికి రాజీనామా చేసిన యూపీ రాష్ట్ర మాజీ మంత్రి దారాసింగ్ చౌహాన్ ఇవాళ సమాజ్వాది పార్టీలో చేరారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో
ఎస్పీలో చేరి నేనే శంఖం పూరిస్తున్నా బీజేపీ పతనం నా రాజీనామాతో మొదలు మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అఖిలేశ్ సమక్షంలో ఎస్పీలో చేరిక ఎస్పీలోకి సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు చేరనున్న దారాసింగ్, మరికొం
UP Elections | ఇక సైకిల్ను ఎవరూ ఆపలేరని (సమాజ్వాదీ గుర్తు) సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు
Lucknow | మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయన చేరికను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధృవీకరిస్తూ
అధికార పార్టీకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్బై సమాజ్వాదీ పార్టీలో చేరిక త్వరలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారు ఎన్సీపీ అధినేత పవార్ వెల్లడి ఎస్పీతో ఎన్సీపీ, ఆర్ఎల్డీ పొత్తు పోటీకి మాయావత�
బలంగా రైతు ఉద్యమం ఎఫెక్ట్యోగి పాలనలో దళితులపై దాడులుఎస్పీ-ఆరెల్డీ వైపు చూస్తున్న జాట్లుబీజేపీ పట్టు నిలిచేనా!2017లో 58 సీట్లకు 53 కైవసంఇప్పుడు అఖిలేశ్కు పెరుగుతున్న ఆదరణ న్యూఢిల్లీ, జనవరి 10: మతపరంగా అత్యంత
లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400కుపైగా సీట్లను గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యోగిసర్కారు పూర్తి�