లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చేది మా ప్రభుత్వమేనని..తమను అణిచివేసిన వారు ఈ విషయం గుర్తెరగాలంటూ వ్యాఖ్యానించిన ఎస్పీ అభ్యర్ధి ప్రసంగానికి సంబంధించిన వైరల్ వీడియోపై పోలీసులు చ
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 159 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ సోమవారం విడుదల చేసింది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మొయిన్పురి జిల్లాలోని కర్హాల్ నియోజ�
Priyanka Gandhi | ప్రభుత్వ ఏర్పాటులో అఖిలేశ్కు ఇబ్బందులు వస్తే, తాము మద్దతివ్వానికి రెడీగా ఉన్నామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. తాము
Akhilesh will contest from Karhal, official announcement of SP | ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మైన్పురిలోని కర్హల్ స్థానం నుంచే అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారని సమాజ్ వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఎస్పీ నేత రాంపాల్ యాదవ్ ఈ విషయాన్న�
ఎస్పీకి కంచుకోటలాంటి ప్రాంతమిది లక్నో: రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధి అశ�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్కు బుధవారం మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్య�
Lucknow | సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. దీంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇదే విషయంలో
UP Polls | యూపీలో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమాజ్వాదీకి క్యూ కడుతున్నారు. తమ
లక్నో : తమ పార్టీ అధికారంలోకి వస్తే సమాజ్వాదీ పెన్షన్ యోజనను పునరుద్దరిస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్గత సర్వే ఆధారంగా పార్టీ తర�
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి