శ్రీరాంపూర్ ఎస్సా ర్పీ-3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే సురేందర్రెడ్డి కార్మికులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పా ల్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దుచేయాలంటూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను, బ్లాకుల వేలాన్ని నిలిప�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీహెచ్
మూడు నెలలుగా వేతనాలు అందక ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సి వస్తున్నదని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు, కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హె
ఆరాంఘర్ చౌరస్తాలో అంతర్రాష్ట్ర బస్ టర్మినల్ను నిర్మించాలని రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్రెడ్డి, సిటిజన్ వెల్ఫేర్
సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుందామని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ పిలుపునిచ్చారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఏఐటీయూసీ) జయకేతనం ఎగురవేసింది. 11 డివిజన్లలో 5 చోట్లే గెలువగా, అత్యధిక ఓట్లు రావడంతో గుర్తింపు హోదా దక్కించుకున్
ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడ�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఆగస్టు 9న ‘మహాపడావ్' (మహా ధర్నాలు) నిర్వహించనున్నట్టు ఏఐటీయూ
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19 శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కోల్కతాలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగొవచ్చి 19 శాతం వేతనాల పెరుగుదలకు అంగీకరించాయి.