మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి �
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో జరిగిన ఏఐటీయూసీ �
అండర్గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని పీవీకే-5 గని పిట్ కమిటీ పేర్కొంది. మంగళవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన సమావ�
సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం..
బొగ్గు బావులమీద గులాబీ కండువాలు వేసుకున్న కార్మికులను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు బెదిరిస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లిలోన�
Strike Notice | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు జారీ చేసింది.
సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పట్ల కూడా వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఇకపై ఉపేక్షించేది లేదని ఏఐటీయూసీ కేంద్ర కౌన
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది.
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీల్లో కొత్తగూడెంలోని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిప�
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి ఏరియాల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొగ్గు గని కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి పరిధిలోని జీఎం కార్యాలయాల ఎ
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజ�
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేతను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, డిస్పెన్సరీని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగ
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశా