అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చా�
మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులు సుమారు 42 మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి ఐదు నెలలు గడుస్తున్నా వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్ధిక ఇబ�
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధ�
కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ జెండా, ఎజెండా అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్ ఆధ్వర్యంలో గే
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ డోలమైట్ మైన్ కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా బి.వీరు ను ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు రామకృష్ణ తెలిపారు. సింగరేణి మండలం మాదారం డోలమైట్ మ
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార
General strike | ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడా�
ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్ స�
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 4