సింగరేణి లో దసరా పండుగ సెలవు ను అక్టోబర్ 2 కు బదులుగా 3 కు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో గనులు, డిపార్ట్మెంట్స్, ఓసీపీ-5 లలో అధికారుల కు సోమవార
సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్లకు మాత్రమే సూట�
సింగరేణి వార్షిక లాభాల వాటా విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేశాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్రావు అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్�
అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చా�
మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులు సుమారు 42 మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి ఐదు నెలలు గడుస్తున్నా వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్ధిక ఇబ�
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధ�
కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ జెండా, ఎజెండా అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్ ఆధ్వర్యంలో గే
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ డోలమైట్ మైన్ కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా బి.వీరు ను ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు రామకృష్ణ తెలిపారు. సింగరేణి మండలం మాదారం డోలమైట్ మ
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార