కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఆర్పీలను రెగ్యులరైజ్ చేస్తానని గత 2023 సెప్టెంబర్13న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు�
సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల అంశాన్ని ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో ఏఐటీయూసీ కుదుర్చుకున్న అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమేనని ఏఐటీ�
ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేం
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే యాజమాన్యంతో 24 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్ట�
కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యమే భరించేందుకు అంగీకరించింది.
కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియా స్టోర్
కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్ను నూతన ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్క్షాప్లోని అన్ని సెక్షన్ల కార్మికులు, పిట్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలి
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కేంద్ర ప్రభుత్వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఖై�
తుంగతుర్తి మండల పరిధిలోని రాళ్లపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన గుగులోతు రాజారాం నాయక్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, క�
డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించ�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుండి రావాల్సిన రూ.54 వేల కో
సింగరేణి సంస్థ పరిధిలోని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా కార్పొరేట్ శాలరీ అకౌంట్ ద్వారా అందించే రూ.1 కోటి ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) వర్తించేలా సంబంధిత బ్య
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఏఐటీయూసీ �