General strike | ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడా�
ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్ స�
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 4
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరాస్వామి అన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జీకేఓసి, ఏర�
అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ నిరంకుష విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్య
Kotagiri | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9 వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా
AITUC | జులై 9 వ తేదీనాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి మధ్యాహ్న భోజనం వర్కర్స్ కూడా పాల్గొంటున్నారని ఏఐటీయూసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లేష్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా
AITUC | ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది.
సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి స�
పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇ్రమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వంట కార్మికుల సమస్యలు పరిష్�
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని మహారాజ గార్డెన్లో మ
50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
కార్మిక కోడ్లలో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జీడి�