3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బ�
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెడతామని ఆల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్మిక ద్రోహి అని, సీపీఐ మాజీ ఎమ్మెల్యే, ఏఐటీయూసీ మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 3వ మహాసభలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్టు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తెలిపారు.
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఘనంగా నిర్వహించారు. తార్నాకలోని టీటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించ
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మిషన్ 2024 పేరుతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ తెలిపారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో శ్రామిక�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొ
కేంద్రంపై ఐక్యంగా పోరాడాలి: వీఎస్ బోస్ హిమాయత్నగర్, జనవరి 16: ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస
హిమాయత్నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన