AITUC | బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటీష్ పాలనలో స్వతంత్ర పోరాటమునకు ముందు నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడి దారు�
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�
ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు.
నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసి, గతంలో రద్దు చేయబడిన 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని మే 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్�
ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఏసురత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన పలువురు నాయకులతో కలిసి నిజాంపేట మున్స�
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మునుగోడు కేంద్రంలో మే డే (May Day) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, మార్కెట్, సెంట్రింగ
Indiramma Houses | కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులు రోడ్డున పడే విధంగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తమ చుట్టాలుగా మార్చవద్దన్నారు ఏఐ�
మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు సకాలంలో అందకపోవడంతో శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ క�
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉజ్జినీ రత్నాకర్ రావు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో
Municipal Workers | పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులకు పని గంటలు తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాల బిందెల శ్రీనివాస్ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ ఆయన నిజాంపేట వార్డ్
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు కోరారు. లేబర్ అడ్డాల వద్ద కార్మికులకు మౌలిక సదుపాయాలు లేక గంటల తరబడ�
AITUC | భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న తల పెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు.