రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస�
న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ�
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�
లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను(అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం) లీజు పేరుతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అప్పగించడంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆయా విమానాశ్రయాల్�
Jyotiraditya Scindia | గత ఏడేండ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) అన్నారు. ఏడేండ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో దేశంలో విమ�
త్వరలో మామునూరుకు ఏటీఆర్ సర్వీసులు మిగతా ఐదింటికీ క్లియరెన్స్ ఇస్తాం రాష్ట్రంలో విమానయానానికి సహకారం కేసీఆర్కు కేంద్రమంత్రి సింధియా హామీ ప్రగతిభవన్లో సీఎంతో కలిసి భోజనం జక్రాన్పల్లికి త్వరలో ట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మా�
శంషాబాద్, జూలై 19:వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 4 నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సి వేస్, ప్రాథమిక రన్వేను విజయవంతంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని సోమవ�
ఢిల్లీ ,జూన్ 3: దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు కానున్నాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)లను ఏర్పాటు చేయడానికి భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) అమలుచేస్తున్న విధానాలను సరళీకృతం చ�
సిద్ధమైన డీపీఆర్.. రెండేండ్లలో పూర్తిచేసేలా చర్యలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉన్న మెట్రో రెండోదశకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న 69 కి
ఎయిర్పోర్టులో ఇద్దరి నుంచి 30 లక్షల విలువైన బంగారం పేస్ట్ స్వాధీనంహైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు బంగారం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం �