ఖతార్ రాజధాని దోహాలోని ‘హమద్' ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ‘ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్లోని చాంజీ ఎయిర్పోర్టు 2వ స్థానం సాధించింది. ‘స్కైట్రాక్స్' ఏటా వరల్డ
Digi Yatra | ఈ నెల చివరినాటికి మరో 14 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర అమలులోకి రానున్నది. విమానాశ్రయాల్లో ఎలాంటి చెకింగ్ లేకుండానే నేరుగా విమానం ఎక్కేందుకు వీలుగా ఈ డిజీ యాత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విమానాశ్రయాల్లో పక్షులతో సంభవించే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, 2018 నుంచి 2023 వరకు ఆర్జీఐఏ ఎయిర్పోర్టులో 183 బర్డ్ స్ట్రయిక్స్ జరిగినట్టుగా కేంద్రమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు.
హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ వైదొలిగింది. జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనకున్న 11 శాతం వాటాను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్కు �
(French Airports Evacuated | బాంబు దాడులు జరుగుతాయంటూ బెదిరింపులు వచ్చాయి. స్పందించిన అధికారులు ఆరు విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. (French Airports Evacuated) క్షుణ్ణంగా తనిఖీలు నిర్వంచారు. ఫ్రాన్స్లో ఈ సంఘటన జరిగింది.
Israel Strikes In Syria | గాజాలోని హమాస్పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది.
Heavy Rains | అగ్రరాజ్యం అమెరికా (America)లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్వేలు (Subway), అపార్ట్మెంట్లు పూర్తిగా నీట మునిగాయి.
Adani Group | దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ డిపార్ట్మెంట్
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్టుల వద్ద భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్ సూచిం�
ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులను భౌతికంగా తనిఖీ చేయడం త్వరలో ఓ కచ్చితమైన నిబంధనగా ఉండకపోవచ్చని విమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దశలవారీగా విమానాశ్రయా ల్లో 2-4 బాడీ స్కానర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఓ అధిక�
మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప�
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �